Home » Shiv Sena
బాలీవుడ్ ‘క్వీన్’ కంగనా రనౌత్, శివసేన మధ్య తలెత్తిన రగడ ఇప్పట్లో చల్లారేలా కనిపించటంలేదు. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకుంటూ పరస్పరం దాడికి దిగుతున్నారు. ఈ క్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతో పాటు, కాంగ్రెస్ ప�
Kangana Ranaut vs Shiv Sena : కంగనా రనౌత్..ఎక్కడా చూసిన ఈమెపై చర్చలు జరుగుతున్నాయి. శివసేన, ఈమె మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే..భగ్గుమనేటట్లుగా తయారైంది. పరిస్థితి. ఈ క్రమంలో ఈమె..మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారిని కలువడం ర�
శివసేన పార్టీ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మధ్య వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ముంబైలోని కంగనా ఇంటిని అక్రమ నిర్మాణమంటూ మున్సిపల్ అధికారుకు పాక్షికంగా కూల్చడంతో వివాదం తారాస్థాయికి చేరింది. తన ఇంటి కూల్చివేత ఘటనపై…తాజాగా మహరాష్ట్�
ముంబై నగరంలో బాలీవుడ్ నటి కంగనా.. అధికార శివసేన పార్టీకి మధ్య తీవ్రస్థాయిలో వివాదం నడుస్తుంది. ఈ క్రమంలో కంగనా రనౌత్ తల్లి ఆశా రనౌత్ కుమార్తెకు మద్దతుగా నిలిచారు. కుమార్తె కంగనాకు సపోర్ట్గా ఆమె మాట్లాడుతూ.. శివసేన తన కుమార్తెకు అన్యాయం చేసి�
శివసేన పార్టీ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మధ్య వివాదం మరింత తీవ్రమై రాజకీయ విమర్శలకు దారితీసింది. శివసేన పార్టీ అధికారం కోసం ‘సోనియా సేన’గా మారిపోయిందని కంగన విమర్శించింది. శ్రీ బాల్ సాహెబ్ ఠాక్రే స్థాపించిన శివసేన.. ఆయన భావజాలాన్ని పక�
ముంబై నగరాన్ని పీవోకేతో పోల్చిన బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్కు కేంద్రం Y ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ కల్పించనున్నట్లు తెలుస్తోంది. ఆమెకు ఓ పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్తో పాటు 11 మంది పోలీసులు భద్రతగా ఉంటారని ప్రభుత్వ వర
కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న సందిగ్ధతపై శివసేన పార్టీ రెస్పాండ్ అయ్యింది. రాహుల్ గాంధీ నాయకత్వానికి చరమగీతం పాడేందుకే సీనియర్ నేతలు కుట్రపూరితంగా లేఖ రాశారని వెల్లడించింది. ఈ మేరకు శివసేన పార్టీ పత్రిక సామ్నా సంపాదికయం ప్రకటించింది. �
ఫిబ్రవరి నెలలో ఢిల్లీ వేదికగా జరిగిన ఆందోళనలు చూసి యమరాజు అయినా జాలి చూపిస్తాడని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కామెంట్ చేశారు. మానవాతీతంగా జరుగుతున్న చావులను చూసి ఆ యమరాజు కూడా చలిస్తాడు ఈ పరిస్థితులని చూసి అన్నారు. రోక్తక్ అనే పత్రికలో పార్టీ గొ
ప్రభుత్వ ఉద్యోగులు ఇక నుంచి కేవలం 5 రోజులు మాత్రమే డ్యూటీ చేస్తారు. వారం రోజుల్లో..అంటే..శని, ఆదివారాలు లీవ్. దీనికి సంబంధించిన ప్రతిపాదనలకు మహారాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అయితే..ఇక్కడే ట్విస్ట్ ఉంది. మరో 45 నిమిషాల పాటు అదనంగా ప
మహారాష్ట్రంలో శివసైనికులు రెచ్చిపోతున్నారు. వాళ్లు అభిమానానికి హద్దుల్లేకుండా పోతోంది. సీఎం ఉద్ధవ్ ఠాక్రేను ఎవరైనా విమర్శిస్తే తట్టుకోలేక పోతున్నారు. ఉన్మాదంతో ఊగిపోతున్నారు. రెచ్చిపోయి దాడులు చేస్తున్నారు. తాజాగా సీఎం ఉధ్ధవ్ ఠాక్�