Shiv Sena

    నాయకుడి కోసం : శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీల మీటింగ్

    November 26, 2019 / 09:41 AM IST

    బల పరీక్షలో నిరూపించుకోవాలంటూ సుప్రీం కోర్టు ఆర్డర్ ఇచ్చిన వెంటనే ఉప ముఖ్యమంత్రి పదవికి అజిత్ పవార్ రాజీనామా ప్రకటించారు. బలపరీక్షకు ముందే అకస్మాత్తుగా రాజీనామా చేయడంపై రాజకీయ వర్గాల్లో మరింత ఉత్కంఠ నెలకొంది. అయితే ఇప్పటికే జత కట్టి ఉన్న

    ఆ ఆరుగురిలో మహారాష్ట్ర ప్రొటెం స్పీకర్ ఎవరు

    November 26, 2019 / 07:39 AM IST

    మహారాష్ట్ర అసెంబ్లీలో రేపు బలపరీక్ష జరపాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో.. ప్రొటెం స్పీకర్‌గా ఎవరిని నియమించాలన్న దానిపై తర్జన భర్జన కొనసాగుతోంది. ప్రొటెం స్పీకర్‌ పదవి కోసం

    ఫొటో మీదే.. ఫినిషింగ్ మాత్రం మాది : PSU కూటమిపై బీజేపీ చీఫ్ ట్వీట్

    November 26, 2019 / 04:49 AM IST

    WE ARE 162 అంటూ శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల కూటమి బలప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. ముంబైలోని గ్రాండ్ హయత్ హోటల్ లో 2019, నవంబర్ 25వ తేదీ

    మహా రాజకీయం : బీజేపీ టార్గెట్ 180

    November 25, 2019 / 03:17 AM IST

    మహారాష్ట్ర రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. రోజుకో ట్విస్ట్ చోటు చేసుకుంటోంది. రాత్రికి రాత్రి రాష్ట్రపతి పాలన ఎత్తివేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. బీజేపీ-

    మహా రాజకీయం : బీజేపీ ఏం చేయనుంది

    November 25, 2019 / 02:18 AM IST

    క్షణక్షణం మారుతున్న మహారాష్ట్ర రాజకీయాలు సోమవారం(నవంబర్ 25,2019) ఏ మలుపు తీసుకోనున్నాయి. సుప్రీంకోర్టు చెప్పినట్లు బీజేపీ... తమని ప్రభుత్వం ఏర్పాటు కోసం

    విశ్లేషణ: రాజకీయ చాణక్యంలో బీజేపీకి ఎందుకు తిరుగులేదు?

    November 24, 2019 / 11:02 AM IST

    సిద్ధాంతాలను పక్కకు పెట్టి బీజేపీయేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమితో శివసేన జట్టుకట్టడంతో…రాత్రికి రాత్రే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల ధైర్యం బీజేపీకి వచ్చింది. అలాంటప్పుడు ప్రజాసామ్య విలువలను మంటగలిపేసిందన�

    నేడే మహా రాజకీయంపై సుప్రీంకోర్టులో విచారణ

    November 24, 2019 / 01:39 AM IST

    గంటగంటకు మహారాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారిపోతున్నాయి. ఇప్పటికే బీజేపీ ప్రభుత్వం ఎన్‌సీపీ రెబెల్ ఎమ్మెల్యేల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే బీజేపీకి సరైన బలం లేదని మిగిలిన పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలోనే మహారాష్ట్ర రాజ

    మహా పవర్ ట్విస్ట్: సుప్రీం కోర్టుకు మూడు పార్టీలు

    November 23, 2019 / 01:53 PM IST

    గంటగంటకు మహారాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసేసింది. ఎన్‌సీపీ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసినా కూడా బీజేపీకి సరైన బలం లేదని మిగిలిన పార్టీలు భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే మహారాష్ట్ర రాజకీయాల

    అజిత్ పవార్ పై వేటు

    November 23, 2019 / 07:40 AM IST

    మహారాష్ట్ర  రాజకీయాల్లో  రాత్రికి రాత్రే  పరిస్ధితులు మారిపోయినాయి. ఎవరూ ఊహించని విధంగా పార్టీకి వెన్నుపోటు పొడిచి బీజేపీతో చేతులు కలిపి  ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన అజిత్ పవార్ ని ఎన్సీపీ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. దేవేంద్రఫ�

    ఇంత మోసమా ? అజిత్…..సంజయ్ రౌత్ 

    November 23, 2019 / 05:51 AM IST

    మహారాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్న అనూహ్యా పరిణామాలపై  శివసేన పార్టీ  స్పందించింది. మహారాష్ట్ర ప్రజలకు ఎన్సీపీ నేత అజిత్‌ పవార్‌ వెన్నుపోటు పొడిచారని శివనేత నాయకుడు సంజయ్‌ రౌత్‌  ఘాటుగా విమర్శించారు.  బీజేపీతో కలిసి అజిత్‌ పవార్‌ అధ�

10TV Telugu News