Home » Shiv Sena
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు అంశం రసవత్తరంగా మారింది. ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారనేది హాట్ టాపిక్ గా మారింది. బీజేపీ-శివసేన పంతానికి పోతుండటంతో.. ప్రభుత్వ
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటులో ప్రతిష్టంభన కంటిన్యూ అవుతోంది. అసెంబ్లీ గడువు నవంబర్ 9 తో ముగియనున్న సంగతి తెలిసిందే. దీంతో పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. తమ
మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం కొలిక్కి వస్తుంది. 50:50 ఫార్ములా కోసం పట్టుబట్టి కూర్చున్న శివసేన ఎట్టకేలకు ఒక మెట్టు దిగినట్లుగా తెలుస్తుంది. బిజెపి, శివసేనలు చర్చించుకోవడం ద్వారా తమ సమస్యలను పరిష్కరించుకున్నట్లు ప్రకటించాయి. ముఖ్యమంత్రి ఫడ్న�
మహారాష్ట్రలో శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీ ప్రభుత్వం ఏర్పాటు ఖాయంగా కన్పిస్తోంది. సీఎం సీటు విషయంలో బీజేపీ-శివసేన మధ్య గ్యాప్ ఏర్పడిన సమయంలో ఇవాళ(నవంబర్-6,2019)శివసేన ముఖ్యనాయకుడు సంజయ్ రౌత్ ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ ని కలిశారు. పవార్ నివాసాని�
మహా రాజకీయాలు రంజుగా మారుతున్నాయి. రోజురోజుకూ ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుపై శివసేనతో కలిసి ముందుకు వెళ్లేందుకు ససేమిరా అంటుంది కాంగ్రెస్ పార్టీ. ఎన్సీపీ అధినేత శరద్పవార్ను కూడా లేటెస్ట్గా కలిసిన సోనియా గ�
శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్, రామ్ దాస్ కదమ్ లు సోమవారం సాయంత్రం రాజ్ భవన్ కు వచ్చారు. వారు గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీతో భేటీ అయ్యారు. తమ పార్టీని ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించాలని వారు గవర్నర్ ను కోరనున్నారు. మహారాష్ట్ర�
మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేసేది శివసేన అని ఆ పార్టీ అధినేత ఉద్దవ్ థాక్రే సంచలన ప్రకటన చేశారు. బీజేపీ – శివసేన మధ్య విబేధాలు మరింత ముదురుతున్నాయి. నిన్న మొన్నటి వరకూ కాస్త పట్టూ విడుపుతో వ్యవహరించిన శివసేన ప్రస్తుతం పూర్తి భిన్నమైన స
మహారాష్ట్రలో రంజుగా రాజకీయం నడుస్తోంది. ఎన్నికల ఫలితాలు వెలువడి వారం రోజులు దాటినా మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం కాలేదు. దీంతో రాష్ట్రపతి పాలనను బీజేపీ తెరపైకి తెచ్చింది. దీనిపై శివసేన పైర్ అయ్యింది. బీజేపీ ఫెయిల్ అయితే..శివ�
చెరో రెండున్నరేళ్లు అంటూ శివసేన మెలిక పెట్టడంతో బీజేపీ నైనై అంటుంది. శివసేన మాత్రం అందుకు ఒప్పుకుంటేనే సై సై అంటుంది. దీంతో మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. ఫలితాలు వచ్చి వారం దాటినా కూడా బీజేపీకి శివసేనతో వ్య�
ముఖ్యమంత్రి పదవిని చెరో రెండున్నరేళ్లు పంచుకోవాల్సిందే అని భీష్మించుకు కూర్చుంది శివసేన. ఒకే వ్యక్తి ముఖ్యమంత్రి పదవిలో పాతుకుపోవడం సరికాదంటూ గట్టిగానే బీజేపీకి వ్యతిరేకంగా పావులు కదుపుతుంది. శివసేన కార్యకర్తల సమావేశంలో ఆ పార్టీ చీఫ్ ఉ�