Home » shobha yatra
Khairatabad Ganesh Nimajjanam: ఖైరతాబాద్ మహా గణపతి శోభాయాత్ర అశేష భక్తజనం మధ్య అట్టహాసంగా సాగింది. రాజ్ధూత్ హోటల్, టెలిఫోన్ భవన్, సెక్రటేరియట్ మీదుగా మహాగణపతి ట్యాంక్బండ్ చేరుకున్నారు. మధ్యాహ్నం 2గంటల సమయంలో నిమజ్జనం ప్రక్రియ పూర్తయింది. గణపతి బొప్పా మోరియ�
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నా జోలికి కానీ, నా ఫ్యామిలీ జోలికి ఎవరైనా వస్తే ..
శోభాయాత్ర కొనసాగే ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. శోభయాత్ర సాగే రూట్ లలో 25 సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నట్లు గుర్తించారు.
హైదరాబాద్ లో శ్రీరామనవమి శోభాయాత్ర ప్రశాంతంగా జరుగుతుందని హైదరాబాద్ పోలీసు కమీషనర్ సీవీ ఆనంద్ చెప్పారు.
శ్రీరామ శోభాయాత్రకు గ్రీన్ సిగ్నల్
ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనానికి చురుకుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. నవరాత్రులు భక్తుల పూజలందుకున్న లంబోదరుడు ఇక గంగమ్మ ఒడికి చేరేందుకు సిద్ధమయ్యాడు. పదేళ్లుగా నిమజ్జనం చేస్తున్న ఎన్టీఆర్ మార్గ్లోనే ఈసారి కూడా మహా గణపతి నిమజ్జనం జరగనుంద�
హైదరాబాద్ నగరం వ్యాప్తంగా పూజలందుకున్న గణనాథులు తల్లి గంగమ్మ ఒడికి చేరనున్నారు. హైదరాబాద్ మహానగరంలో గణేషుడు మహా నిమజ్జం కోలాహలంగా పకడ్బంధీ ఏర్పాట్ల మధ్య జరగనుంది. ఈ యాత్ర..అనంతరం వినాయకుల నిమజ్జనోత్సవం సందర్భంగా అధికారులు టెక్నాలజీని ఉ
ఆలయాల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. శ్రీరామ నవమి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. నగరంలోని చారిత్రక సీతారాం మహరాజ్ సంస్థాన్ ఆధ్వర్యంలో ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సీతారాంబాగ్ రామాలయంలో ఏప్రిల్ 14వ తేదీ ఆదివారం సీతారా
ఆదివారం(ఏప్రిల్ 14,2019) శ్రీరామనవమిని పురస్కరించుకుని జంట నగరాల్లో శ్రీరాముడి శోభాయాత్ర జరగనుంది. దీంతో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ను మళ్లించారు. అలాగే మద్యం షాపులు బంద్ చేయించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిల�