-
Home » Shubhanshu Shukla
Shubhanshu Shukla
శుభాంశు శుక్లాకు ప్రతిష్టాత్మక సైనిక పురస్కారం.. అశోక చక్ర ప్రకటించిన కేంద్రం
2025లో ఆక్సియమ్-4 మిషన్ ద్వారా ఐఎస్ఎస్లో శుభాంశు శుక్లా అడుగుపెట్టారు. దాదాపు 18 రోజులు అక్కడే గడిపి అనేక కీలక ప్రయోగాలు చేశారు.
డొనాల్డ్ ట్రంప్ నుండి శుభాంషు శుక్లా వరకు.. 2025లో వార్తల్లో నిలిచిన టాప్ 10 ప్రముఖులు వీరే..
భారత సైన్యంలో సీనియర్ అధికారి. కల్నల్ హోదాలో ఉన్నారు. ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక మిషన్లో భారతీయ బృందానికి నాయకత్వం వహించిన మొదటి మహిళగా ఆమె గుర్తింపు పొందారు.
Shubhanshu Shukla: మోదీని కలిసి మర్చిపోలేని గిఫ్టుని ఇచ్చిన శుభాంశు శుక్లా
Shubhanshu Shukla: ఐఎస్ఎస్కు వెళ్లి వచ్చిన క్రమంలో ఎదురైన అనుభవాలను, సవాళ్లను మోదీకి శుక్లా వివరించారు. ఐఎస్ఎస్లో శుక్లా పరిశోధనలు చేసిన విషయం తెలిసిందే.
శుభాంశు శుక్లా భూమిపై జీవనశైలికి మళ్లీ అలవాటు పడుతున్నాడు: శుక్లా తండ్రి
"ఆయన భార్య, కుమారుడు కూడా అక్కడే ఉన్నారు" అని అన్నారు.
18 రోజుల అంతరిక్ష యాత్ర తర్వాత.. తన కుటుంబసభ్యులను కలిసి శుభాన్షు శుక్లా
శుక్లా మరో ముగ్గురు వ్యోమగాములతో కలిసి అంతరిక్ష యాత్ర చేశారు. ఆక్సియం -4 మిషన్ను పూర్తి చేశారు.
ఇండియా స్పేస్ హీరో శుభాంశు శుక్లా స్వదేశానికి వచ్చేది ఎప్పుడంటే?
శుభాంశు శుక్లా భూమిని చేరిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్లో స్పందించారు.
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి భూమికి చేరుకున్న భారతీయుడు శుభాంశు శుక్లా.. స్ప్లాష్డౌన్ సక్సెస్.. వీడియో
ఆక్సియం-4 మిషన్లో భాగంగా వారు ఐఎస్ఎస్ వెళ్లిన విషయం తెలిసిందే.
శుభాంశు శుక్లా రిటర్న్ జర్నీకి ముహూర్తం ఫిక్స్
శుభాంశు శుక్లా రిటర్న్ జర్నీకి ముహూర్తం ఫిక్స్
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అడుగుపెట్టిన మొట్టమొదటి భారతీయుడిగా చరిత్ర సృష్టించిన శుభాంశు శుక్లా
ఇవాళ సాయంత్రం 4.30 గంటలకు ఆ వ్యోమనౌక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)తో అనుసంధానమైంది.
చరిత్ర సృష్టించిన శుభాన్షు శుక్లా.. రోదసీలోకి వెళ్ళిన రెండో ఇండియన్.. ఈ ప్రయోగంలో ఆయనకు ఎంత జీతం ఇస్తున్నారో తెలుసా?
Subhanshu Shukla: యాక్సియం-4 మిషన్ లో భాగంగా భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ప్రయాణించారు.