Home » Singapore
సింగపూర్ ప్రధాని లీ సెన్ లూంగ్ భారత్ లో సిగ్గులు ధరించే తలపాగా ధరించారు. సింగపూర్లో గురుద్వారా ప్రారంభోత్సవంలో పాల్గొన్న ప్రధాని లీ హ్సేన్ లూంగ్ ..సిక్కుల తలపాగాను ధరించారు. ఆ ధరించిన తెల్లటి తలపాగా ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ‘సత్
వ్యాక్సినేషన్ తీసుకున్న వారు వారం రోజుల పాటు ఎక్సర్సైజ్ చేయడం మానేయాలని సింగపూర్ ఆరోగ్య అధికారులు సోమవారం వెల్లడించారు. ఈ మేరకు సింగపూర్ ప్రభుత్వం.. యువకులు, 30ఏళ్ల లోపు వారికి నిబంధనలు విధించినట్లు సమాచారం.
కొత్త స్ట్రెయిన్లు యువకులపై ఎక్కువగా ప్రభావం చూపిస్తున్నాయి. పిల్లలపై కరోనావైరస్ పంజా విసురుతోంది. సింగపూర్లో త్వరలో పిల్లలకు టీకాలు వేయనున్నారు.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కరోనా వైరస్ కొత్త వేరియంట్ సింగపూర్ లో గుర్తించారని.. ఆ దేశస్థులు ఇండియాకు రాకుండా విమానాలను ఆపేయాలంటూ ట్విట్టర్ ద్వారా కామెంట్ చేశారు.
alligator and body of fish : సింగపూర్లోని మాక్ రిచీ రిజర్వాయర్ దగ్గర ఒడ్డుకు కొట్టుకొచ్చిన ఓ విచిత్రపు జీవి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆ విచిత్ర జీవి తల మొసలిలా ఉంది. శరీరం అంతా పెద్ద చేపలా ఉంది. మొసలిలాగా..పెద్ద దవడలు, పదునైనా పళ్�
Pfizer’s COVID-19 vaccine in Asia first : సింగపూర్లో ఫైజర్ కోవిడ్ వ్యాక్సిన్కు ఆమోదం లభించింది. ఫైజర్-బయోంటెక్ కరోనా వైరస్ వ్యాక్సిన్ ఆమోదం పొందిన సింగపూర్ మొదటి ఆసియా దేశంగా నిలిచింది. ఈ ఏడాది ఆఖరిలో సింగపూర్ లో వ్యాక్సినేషన్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. 5.7 మిలియ�
Singapore : సింగపూర్లో 15 ఏళ్ల బాలికను బలవంతంగా ముద్దుపెట్టుకున్న భారతీయ యువకుడికి అక్కడి న్యాయస్థానం 7 నెలల జైలు శిక్ష విధించింది. ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయిన సదరు బాలికను ముద్దు పెట్టుకునేసరికి రచ్చ అయ్యి జైలుకెళ్లాల్సి వచ్చింది. సింగపూర్ లో
సింగపూర్ లో ఆపిల్ నీటిలో తేలియాడుతోంది. అత్యద్భుతమైన ఈ కట్టడం చూస్టే కళ్లు తిప్పుకోలేం. ప్రము ఖ టెక్ దిగ్గజం ఆపిల్ సింగపూర్లో ఈ వినూత్నమైన స్టోర్ను ప్రారంభించనుంది. ఈ స్టోర్ పూర్తిగా గుమ్మటం ఆకారంలో నీటిలో తేలియాడే విధంగా నిర్మించనున్నా
ఒక ప్రయాణికుడితో విమానం కదిలింది. కోల్ కత్తా నుంచి ఒకే ప్రయాణికుడితో ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానం చెన్నైకు చేరుకుంది. సింగపూర్లో చిక్కుకున్న 145 మంది భారతీయులతో ఎయిర్ ఇండియా స్పెషల్ ఫ్లయిట్ కోల్కతా మీదుగా చెన్నైకు చేరుకుంది. విమాన ప్రయాణ
జులై 25,2020నాటికి 100శాతం కరోనా రహిత దేశంగా భారత్ ఉండనుందని సింగపూర్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ డిజైన్ రీసెర్చర్లు ఓ రిపోర్ట్ లో తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-డ్రైవన్ డేటా ఎనాలిసిస్ పద్ధతిని ఉపయోగించి, సింగపూర్ యూనివర్శిటీ తన నివేదిక