Home » Singapore
కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో సింగపూర్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో,సిటీలో కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడిచేసేందుకు పాక్షిక్ష లాక్ డౌన్ ను జూన్-1,2020వరకు పొడిగించాలని సింగపూర్ నిర్ణయించింది. మే-4న లాక్డౌన్ పూర్తి కావాల్సి ఉన్నా మరో �
కరోనా వైరస్ మహమ్మారి ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదం నింపుతోంది. అయినవారిని దూరం చేస్తోంది. ఆఖరికి చివరి చూపు చూసుకునే పరిస్థితి కూడా లేకుండా పోయింది.
యావత్ ప్రపంచాన్ని కరోనా వైరస్ మహమ్మారి వణికిస్తోంది. కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచ దేశాలన్ని గడగడలాడుతున్నాయి. కరోనా మహమ్మారికి మందు లేకపోవడంతో.. వైరస్
హమ్మయ్య ఎట్టకేలకు స్టూడెంట్స్ విశాఖలో ల్యాండ్ అయ్యారు. కరోనా ఎఫెక్ట్ తో తీవ్ర ఇబ్బందులు పడిన విద్యార్థులు వైజాగ్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు.
గర్భం రాకుండా ఉండేందుకు, ఎయిడ్స్ వ్యాప్తి చెందకుండా ఉండడానికి ఉపయోగించే కండోమ్స్ కోవిడ్-19(కరోనా వైరస్) వ్యాప్తి చెందకుండా కూడా వాడేస్తున్నారట. అవును ఇది నిజం.. సింగపూర్లో కరోనా వైరస్ ప్రవేశించిన క్రమంలో సింగపూర్లో మాస్కులకు మంచి డిమాండ్ �
ఓ ట్యాక్సీ డ్రైవర్.. టెంపరరీ కార్ డ్రైవర్లు కరోనా వైరస్ కు గురయ్యారు. వారితో కలిపి సింగపూర్ లో ఏడు కరోనా కేసులు నమోదయ్యాయని సింగపూర్ ఆరోగ్య శాఖ శనివారం వెల్లడించింది. వారిలో ఏ ఒక్క వ్యక్తి ఇటీవలి కాలంలో చైనా వెళ్లలేదు.. రాలేదు. వాళ్లు ట్యాక్స�
కాజల్ అగర్వాల్… వెండితెర చందమామ.. తెలుగు సినిమాల్లో చందమామ సినిమాతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది ఈ అమ్మడు.. ఈ అందమైన చందమామ ఇప్పుడు మేడమ్ టుస్సాడ్స్లో కొలువు తీరింది. ఈ అరుదైన ఘనత దక్కించుకున్న తొలి సౌతిండియా హీరోయిన్ కాజల్ అగర్వాల్. టాల�
సింగపూర్ మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఫిబ్రవరి 5న కాజల్ అగర్వాల్ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు..
దేశరాజధాని ఢిల్లీలో ఆయుధాలు పొందడం అన్నింటికన్నా చాలా సులైన పని అని ఎకనామిక్ సర్వే చెబుతోంది. 2019-20ఎకనామిక్ సర్వే వివరాల్లో కొన్ని ఆశక్తికరమైన విషయాలు ఉన్నాయి. ఢిల్లీలో కొత్త లెసెస్స్ ఆయుధాలు పొందడం,పెద్ద బాణసంచా లైసెన్స్ పొందడం కోసం అవసరమై
చైనాలో విజృంభించి ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ సోకి ఒక భారతీయుడు మరణించినట్లు తెలుస్తోంది. మలేషియాలో ఉంటున్న త్రిపురకు చెందిన మనీర్ హుస్సేన్ కరోనా వైరస్ తో చనిపోయినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. త్రిపురలోని పురాతల్ రాజ�