Home » Singapore
అమెరికాలోని న్యూయార్క్, సింగపూర్ నగరాలు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరాలుగా నిలిచాయి. ఈ ఏడాది వివిధ నగరాల్లో ఖరీదైన జీవన విధానం ఆధారంగా ఒక మీడియా సంస్థ తాజా జాబితా రూపొందించింది.
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్కు సింగపూర్లో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స జరగబోతుంది. ఆయన కూతురు రోహిణి ఆచార్య కిడ్నీ దానం చేయనుంది. దీనికోసం లాలూ సింగపూర్ చేరుకున్నారు.
అనారోగ్యంతో బాధపడుతున్న ఆర్జేడీ అధినేత లాలా ప్రసాద్ యాదవ్కు ఆయన కుమార్తె కిడ్నీ దానం చేసేందుకు ముందుకొచ్చింది. లాలూ రెండో కుమార్తె రోహిణి కిడ్నీ ఇచ్చేందుకు సిద్ధమైంది. లాలూ ప్రసాద్ యాదవ్ కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నార
సింగపూర్లో మరో కరోనా వేవ్ కలకలం రేపుతోంది. ఎక్స్బీబీ సబ్ వేరియంట్ విజృంభిస్తోంది. దీంతో ఆ దేశంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. అక్టోబర్ 3 నుంచి 9 వరకు 54 శాతంపైగా కరోనా కేసులు ఎక్స్బీబీ సబ్ వేరియంట్వేనని ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి ఓంగ్
తీవ్ర ఆర్థిక, ఆహార సంక్షోభంతో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్న శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స తిరిగి ఆ దేశానికి రానున్నారు. కొన్ని వారాల క్రితం ఆయన ప్రజాగ్రహం కారణంగా దేశం వదిలి పారిపోయిన విషయం తెలిసిందే. మొదట మాల్దీవులు, అన
చైనా సంపన్నులంతా చలో సింగపూర్ అంటున్నారు. ప్రపంచంలో ఇన్ని దేశాలు ఉండగా.. ఆ చిన్న దేశానికే చైనా ధనవంతులు మకాం మార్చాలని ఎందుకు అనుకుంటున్నారు..? సింగపూర్ ఎందుకు వారికి అంత ప్రత్యేకతగా ఉంది.. ? చైనా నుంచి ధనవంతులు అంతా వెళ్లిపోతుంటే.. చైనా ప్రభుత
Chinese Billionaires Moving to Singapore : ఓ వైపు కరోనా లాక్డౌన్లు.. మరోవైపు తైవాన్ ఉద్రిక్తతలు.. ఇలాంటి పరిస్థితుల మధ్య మకాం మార్చేందుకు చైనా సంపన్నులు సిద్ధం అవుతున్నారు. వెకేషన్ కోసం కాదు..ఏకంగా ఐడెంటిటీనే మార్చుకోవాలని ఫిక్స్ అయ్యారు. ఇంతకీ చైనా సంపన్నులు ఎందు
దక్షిణాఫ్రికాకు చెందిన ఇంటర్నేషనల్ ట్రూత్ అండ్ జస్టిస్ ప్రాజెక్ట్ (ITJP) అనే పౌర హక్కుల సంఘం గొటబాయపై సింగపూర్ అటార్నీ జనరల్ కు 63 పేజీల ఫిర్యాదు చేసింది.
శ్రీలంక నుంచి వచ్చే పర్యాటకులకు సాధారణంగా తాము 30 రోజుల ఎస్టీవీపీ ఇస్తామని చెప్పారు. అయితే, ఆ కాలపరిమితిని పొడిగించుకోవాలనుకునే వారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు. సందర్భాన్ని బట్టి ఆయా దరఖాస్తులకు ఆమోదముద
''నేను నేరస్థుడిని కాదు.. నేను ఓ ముఖ్యమంత్రిని. దేశంలోని స్వేచ్ఛా పౌరుడిని. సింగపూర్ వెళ్ళకుండా నన్ను ఆపడానికి చట్టపరంగా ఏ ఆధారాలూ లేవు. కాబట్టి, రాజకీయ కారణాల వల్లే నన్ను అడ్డుకుంటున్నారని అర్థమవుతోంది'' అని కేజ్రీవాల్ అన్నార�