Home » SIT investigation
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ అధికారుల ఛార్జ్షీట్లో మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పేరును ..
Vijayasai Reddy : ఏపీ మద్యం కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి సిట్ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు.
తిరుమల తిరుపతి దేవస్థానం కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.
వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డికి సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. రేపు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
అప్పటి శాంపిల్స్ ఏవైనా భద్రపరిచారా? ఇప్పుడు ప్రశ్న ఏంటంటే.. ఉపయోగించిన నాలుగు ట్యాంకర్లలో కూడా ఈ విధమైన కల్తీ జరిగిందా? లేదా?
రాష్ట్రంలో అల్లర్లపై అఖిలపక్షం ఏర్పాటు చేయాల్సింది పోయి విదేశాలకు పోవడం ఎంతవరకు సరైందని నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సిట్ అధికారులు పల్లాడుతో పాటు రాయలసీమ జిల్లాల్లో పర్యటించారు. మాచర్ల, గురజాడ, నర్సరావుపేట, తాడిపత్రి, చంద్రగిరి నియోజకవర్గాల్లో చోటు చేసుకున్న హింసపై సిట్ బృందం దర్యాప్తు చేసింది.
అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో పోలింగ్ రోజు, మరుసటి రోజు జరిగిన అల్లర్లపై నివేదిక పంపడానికి సంఘటనా స్థలాన్ని సిట్ బృందం పరిశీలించింది.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నారా లోకేశ్ ఈరోజు సిట్ విచారణకు హాజరుకానున్నారు. దీని కోసం ఇప్పటికే ఆయన తాడేపల్లిల్లోని సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. ఉదయం 10.00 గంటల నుంచి లోకేశ్ ను సిట్ అధికారులు విచారించనున్నారు.
తాజాగా అరెస్టు అయిన 13 మంది నిందితులను సిట్ బృందం కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు. ప్రశ్నాపత్రం కొనుగోలు చేసిన కొంతమంది ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నట్టు సిట్ గుర్తించింది.