Home » sit
దిశ కేసులో నిందితుల ఎన్కౌంటర్పై ఎన్హెచ్ఆర్సీ విచారణ జరుగుతున్న తరుణంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్కౌంటర్పై దర్యాప్తు చేసేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ను నియమించింది.
దిశ కేసులో నిందితుల తొలి రోజు పోలీస్ కస్టడీ ముగిసింది. నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు క్లూస్ టీమ్ కీలక ఆధారాలు సేకరించింది. నిందితులు ఉపయోగించిన లారీలో క్లూస్
విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో భారీ ఎత్తున భూ అక్రమాలు జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సమగ్ర విచారణ కోసం ప్రత్యేక దర్యాఫ్తు
రెండేళ్ల క్రితం విశాఖలో సంచలనం సృష్టించిన భూ కుంభకోణంపై జగన్ సర్కార్ ఫోకస్ పెట్టింది. ఇందులో టీడీపీ నాయకుల హస్తం ఉందన్న ఆరోపణలతో నిజాలను వెలికితీసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని రంగంలోకి దించింది. రిటైర్డ్ ఐఏఎస్ విజయ్కుమార్ నేతృత్వ
కాలేజ్లకు వెళ్లే అమ్మాయిలే వారి టార్గెట్.. పేద, దిగువ మధ్య తరగతికి చెందిన అమ్మాయిలకు డబ్బు, లగ్జరీ లైఫ్ ఎర వేస్తారు. ఎరలో చిక్కిన వారితో ఉన్నత అధికారులను, రాజకీయ నాయకులను, ప్రముఖులను టార్గెట్ చేస్తారు. వారి లైంగిక వాంఛలు తీర్చేలా ఒత్తిడి చేస�
మధ్యప్రదేశ్ లో హనీ ట్రప్ కలకలం రేపిన విషయం తెలిసిందే. 10మందికి పైగా సీనియర్ అధికారులు ఈ కేసుని విచారిస్తున్నారని ఈ కేసుని లీడ్ చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారి(SIT)అధికారి సంజీవ్ షామి తెలిపారు. రాజకీయ నేతలు, ఉన్నతాధికారులు, ప్రముఖు�
ప్రయాణికులను బుధవారం(సెప్టెంబర్-4,2019) రాత్రంతా నిలిచి ఉన్న విమానంలో బలవంతంగా ఉంచిందని “ఇండిగో”పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ఏవియేషన్ రెగ్యులేటర్ DGCA విచారణకు ఆదేశించింది. ముంబై నుంచి జైపూర్ కి వెళ్లవలసిన ఇండిగో విమానం… బుధవ�
పూరీ జగన్నాథ్, రవితేజ, చార్మి, సుబ్బరాజు, ముమైత్ ఖాన్, నవదీప్ ఇలా చాలా మంది ప్రముఖులు సిట్ ఎదుట హాజరయ్యి తమ వాదన వినిపించారు. ఇప్పుడు వారికి క్లీన్ చిట్ ఇచ్చింది సిట్. విచారణ
సినిమా ప్రారంభానికి ముందు థియేటర్ లో జాతీయగీతం వచ్చిన సమయంలో నిలబడని వ్యక్తిని బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు.కర్ణాటక రాజధాని బెంగళూరులో బుధవారం(మే-8,2019)ఈ ఘటన జరిగింది. వారం రోజుల క్రితం ఆస్ట్రేలియా నుంచి బెంగళూరుకి వచ్చిన జితిన్(29)మంగళవ