Home » sit
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును నీరుకార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని టీడీపీ అనుమానం వ్యక్తం చేసింది. ఈ కేసు దర్యాప్తు కోసం ఏర్పాటు చేసిన సిట్ను కొన్ని శక్తులు ప్రభావితం చేస్తున్నాయని టీడీపీ నేత వర్ల రామయ్య ఆరోపించారు. వి�
హైదరాబాద్ : గ్యాంగ్ స్టర్ నయీమ్ ఆస్తుల విలువ లెక్క తేలింది. నయీమ్ కి రూ.2వేల కోట్ల ఆస్తులు ఉన్నాయని స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ తేల్చింది. 1,019 ఎకరాల భూములు, 29
మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ సీనియర్ నేత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ చేస్తున్న సిట్ కు కీలక ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా దర్యాప్తు సాగాలని ఆదేశించింది. ఏపీ హైకోర్టులో దాఖలైన మూడు పిటి�
అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సిట్ విచారణ తీరుపై వివేకా కూతురు సునీతా రెడ్డి ఏపీ సీఈవో గోపాలకృష్ణ ద్వివేదికి ఫిర్యాదు చేశారు. సచివాలయంలో ద్వివేదిని కలిసిన ఆమె.. సిట్ విచారణను తప్పుదోవ పట్టిస�
వివేకానంద రెడ్డి హత్యలో పాత నేరస్తుడు సుధాకర్ రెడ్డిపై వైఎస్ కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
మాజీ మంత్రి, జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి మృతి సంచలనంగా మారింది. ఆయన మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. వివేకానందరెడ్డి మృతి ఘటన రాజకీయ రంగు పులుముకుంది. దీనిపై సీఎం చంద్రబాబు పోలీసు ఉన
ఐటీ గ్రిడ్స్ కేసులో విచారణ వేగవంతం చేసింది సిట్. ఓవైపు ఈ కేసులో అసలు సూత్రదారులు ఎవరు.. డేటా లీకేజీ వెనక ఎవరెవరి హస్తం ఉందనే కోణంలో విచారణ జరుపుతూనే సీఈవో అశోక్ కోసం వేట ముమ్మరం చేశారు. ఇప్పటికే రెండు నోటీసులు ఇవ్వగా.. వాటికి అశోక్ స్పందించలే�
హైదరాబాద్ : ఐటీ గ్రిడ్స్ కేసులో పోలీసులు ఇచ్చిన రెండు నోటీసులకు ఆ సంస్థ సీఈవో అశోక్ స్పందించలేదు. మార్చి 13 బుధవారం అశోక్.. సిట్ విచారణకు హాజరు కావాల్సివుంది. విచారణకు హాజరవుతారని భావించారు. కానీ ఆయన విచారణకు హాజరు కాలేదు. సిట్ విచారణకు హాజరుకా
ఢిల్లీ : 17 వ లోక్ సభ ఎన్నికల నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి సునీల్ అరోరా మార్చి 10 ,ఆదివారం నాడు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు. అనంతరం ఆయన ఏపీ ,తెలంగాణ లో ఓట్ల తొలగింపు,డేటా చౌర్యం, ఫారం 7 పై మట్లాడారు. “ఆంధ్రప్రదేశ్, తెల�
హైదరాబాద్ : డేటా చోరీ కేసులో విచారణను సిట్ వేగవంతం చేస్తోంది. మాదాపూర్ ఐటి గ్రిడ్స్ కార్యాలయంలో సిట్ బృందం సోదాలు నిర్వహిస్తోంది. ఇప్పటికే ఐటీ గ్రిడ్స్ కార్యాలయాన్ని సీజ్ చేసిన విషయం తెలిసిందే. సీజ్ చేసిన ఐటి గ్రిడ్స్ కార్యాలయాన్ని ఓపెన్ చే