Home » situation
ఏపీ రాష్ట్రంలో కోవిడ్ 19 వైరస్ పాజిటివ్ కేసులు అధికమౌతున్నాయి. తొలి మరణం సంభవించింది. ఈ క్రమంలో మరోసారి 2020, ఏప్రిల్ 03వ తేదీ శుక్రవారం సీఎం జగన్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. వైరస్ పరిస్థితిపై ఆరా తీశారు. వైరస్ బారిన పడి చికిత్స పొందు
మాస్టర్ ఇన్ సైన్స్ (ఎంఎస్సి) గణిత విద్యార్థి మద్రాస్ మునిసిపల్ కార్పొరేషన్లో స్వీపర్ ఉద్యోగం పొందాడని లోక్సభ సభ్యుడు, డిఎంకె నాయకుడు ఎ.రాజా సోమవారం చెప్పారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమిటో చెప్పాలన్�
రెండు రోజుల పర్యటనలో భాగంగా 25దేశాలకు చెందిన దౌత్యవేత్తలు కశ్మీర్ లో బుధవారం(ఫిబ్రవరి-12,2020) పర్యటన ప్రారంభించారు. జర్మనీ,ఫ్రాన్స్,ఇటలీ,కెనడా,పోలెండ్,న్యూజిలాండ్,మెక్సికో,ఆఫ్ఘనిస్తాన్,ఆస్ట్రియా,ఉజ్బెకిస్తాన్ దేశాల రాయబారులతో పాటుగా కొంతమంది
తాను ఎక్కువగా ఉల్లిపాయలు తినే కుటుంబం నుంచి రాలేదు అని,అందువల్ల బాధపడాల్సిన పనిలేదు అని బుధవారం పార్లమెంట్ లో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్న సమయంలో మరో కేంద్రమంత్రి ఇలాంటి వ్�
ఆర్టీసీ పరిస్థితిపై పూర్తిస్థాయి నివేదిక ప్రభుత్వానికి అందనుంది. 2019, అక్టోబర్ 25వ తేదీ శుక్రవారం ఆర్టీసీ ఈడీల కమిటీ ఈ నివేదికను ప్రభుత్వానికి అందచేయనుంది. గురువారం సుదీర్ఘంగా సమావేశమైన కమిటీ డీటైల్డ్ రిపోర్ట్ను రెడీ చేసింది. కార్మికులు క�
కశ్మీర్లో సాధారణ పరిస్థితులు లేనట్లు అర్థమవుతోందని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ఇవాళ కశ్మీర్ వ్యాలీలో పర్యటించేందుకుగాను రాహుల్ నేతృత్వంలో విపక్ష నేతల బృందం శ్రీనగర్ ఎయిర్ పోర్ట్ కు చేరుకోగానే… వారిని అక్కడి పోల
ఫోని తుఫాను ఒడిశాలో బీభత్సం సృష్టించింది. భారీ వర్షాలు, గాలుల ధాటికి 6గురు ప్రాణాలు కోల్పోయారు. గంటకు 80-125 కి.మీ. వేగంగా పెనుగాలులు, అతి భారీ వర్షాలతో వేలాది మంది నిరాశ్రయులయ్యారు. దీంతో అక్కడ హై అలర్ట్ ప్రకటించారు. పూరీ వద్ద మే 03వ తేదీ శుక్రవార�