Home » SIVASENA
హర్యానా శాసనసభ ఎన్నికల్లో బీజేపీ-శివసేన కూటమి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే గురువారం ఫలితాలు వెలువడిన వెంటనే శివసేన సీఎం సీటు ఈ సారి తమకే ఇవ్వాలని బీజేపీ ముందు డిమాండ్ పెట్టింది. 50-50ఫార్ములాకు శివసేన డిమాండ్ చేస్తోంది. ఎన్నికల ముం�
మహారాష్ట్రలో బీజేపీ కూటమి విజయం ఖాయమైపోయింది. ఇప్పటికే మేజిక్ ఫిగర్ 145 ను బీజేపీ కూటమి దాటింది. మొత్తం 288 స్థానాలున్న మహారాష్ట్రలో బీజేపీ కూటమి 159 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ కూటమి 103 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అయితే ఇప్పుడు బీజేపీ-శివ�
మహారాష్ట్రలో మరోసారి బీజేపీ-శివసేన కూటమినే అధికారంలోకి వస్తుందని ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ తెలిపింది. బీజేపీకి 109-124 సీట్లు వస్తాయని,శివసేనకు 57-70సీట్లు వస్తాయని తెలిపింది. రెండు పార్టీలు కలిసి 166-194సీట్లు వస్తాయని తెలిపింది. ఇ�
ఎన్డీమే కూటమిలో భాగస్వామి,కేంద్ర మంత్రి రామ్దాస్ అథవాలే నేతృత్వంలోని రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా(RPI) సంచలన నిర్ణయం తీసుకుంది. మరికొన్ని రోజుల్లో జరుగబోయే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్తుతం జైళ్లో ఉన్న అండర్ వరల్డ్ డాన్ సోదరుడిని బర�
బీజేపీపై ప్రముఖ సామాజిక ఉద్యమకర్త అన్నాహజారే ఫైర్ అయ్యారు. కళంకం కలిగిన నాయకులను చేర్చుకోవడం ద్వారా పార్టీ రెప్యుటేషన్ దెబ్బతింటుందని బీజేపీని అన్నాహజారే హెచ్చరించారు. హత్యలు,కిడ్నాప్ లు,రేప్ లు,ఆర్థికనేరాలకు పాల్పడుతున్న వారిని బీజే�
కేరళలో ముస్లిం కాలేజీల్లో,స్కూళ్లలో బుర్ఖా ధరించడంపై ముస్లిం ఎడ్యుకేషన్ సొసైటీ(MES) నిషేధం విధించింది.ముస్లిం ఎడ్యుకేషన్ సొసైటీ…తమ పరిధిలోని అన్ని స్కూళ్లు,కాలేజీల్లో మహిళలు బర్ఖా ధరించడంపై నిషేధం విధిస్తూ సర్క్యూలర్ జారీ చేసింది.రి�
కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన ప్రియాంక చతుర్వేది శుక్రవారం(ఏప్రిల్-19,2019)శివసేన పార్టీలో చేరారు.శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే సమక్షంలో ఆమె పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ముంబైలో ఉద్దవ్ ఠాక్రేతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రియాంక �
నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకోబోయే వరకు మిత్రపక్షమైన బీజేపీపై తీవ్ర విమర్శలు చేస్తూ ఉండే శివసేన ఒక్కసారిగా రూటు మార్చింది. బీజేపీతో కలిసి రాబోయే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు శివసేన సిద్ధమైంది. శివసేనతో బీజేపీ చీఫ్ అమిత్ షా చేస�
మరోసారి మోడీయే దేశానికి ప్రధాని అవుతారని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జేడీయూ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ అన్నారు. మంగళవారం(ఫిబ్రవరి-12,2019) ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ..2019 లోక్ సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో ఎన్డీయే సర్కార్ ఏర్పాటై, మరోసారి మోడీ ప్ర
మాజీ జేఎన్ యూ విద్యార్థి నేత కన్హయ్య కుమార్ ని విమర్శించే నైతిక హక్కు బీజేపీకి లేదని శివసేన తెలిపింది.