SIVASENA

    శివసేనకు పవార్ పంచ్ : ప్రతిపక్షంలో ఉంటాం..ప్రజల తీర్పు గౌరవిస్తాం

    November 6, 2019 / 07:45 AM IST

    మహారాష్ట్రలో రాజ్యాంగ సంక్షోభం తలెత్తనీయకుండా శివసేన-బీజేపీ ప్రభుత్వాన్ని త్వరగా ఏర్పాటు చేయాలని ఎన్సీసీ చీఫ్ శరద్ పవార్ తెలిపారు. ఇవాళ శివసేన ముఖ్య నాయకుడు సంజయ్ రౌత్ తో సమావేశం అనంతరం పవార్ మీడియాతో మాట్లాడారు. రాబోయే రాజ్యసభ సెషన్ గురి

    మహారాష్ట్ర సీఎంగా 29ఏళ్ల యువకుడు…శివాజీ పార్క్ లో ప్రమాణస్వీకారం

    November 6, 2019 / 07:00 AM IST

    మహారాష్ట్రకు యువ సీఎం రాబోతున్నాడు. 29ఏళ్ల యువకుడు మహారాష్ట్రాన్ని పాలించనున్నట్లు సమాచారం. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో వర్లీ స్థానం నుంచి గెలుపొందిన శివసేన చీఫ్ ఉద్దవ్ కుమారుడు ఆదిత్యఠాక్రే మహా సీఎం పీఠంపై కూర్చోను�

    ఫస్ట్ బీజేపీకి డైవర్స్ ఇవ్వండి..శివసేనకు ఎన్సీపీ ఆఫర్

    November 5, 2019 / 03:41 PM IST

    మహరాష్ట్రలో రాజకీయ ప్రతిష్టంభన కొనసాగుతోంది.  బీజేపీయేతర ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైతే శివసేనతో కూడా కలిసేందుకు తాము సిద్దమేనని ఎన్సీపీ ప్రత్యక్షంగానే సంకేతాలు ఇస్తోంది. అయితే ఈ విషయమై శివసేనకు ఒక షరతు విధించింది ఎన్సీపీ. బీజేపీతో బంధం ప�

    మహా పాలిటిక్స్ : సోనియాతో భేటీ తర్వాత పవార్ ఏమన్నారంటే

    November 4, 2019 / 02:38 PM IST

    మహారాష్ట్రలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఎన్సీపీ నాయకుడు శరద్ పవార్ ఇవాళ(నవంబర్-4,2019)ఢిల్లీలో కాంగ్రెస్ చీఫ్ సోనియాతో సమావేశమయ్యారు. భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మహారాష్ట్రలో ప్రస్తుత పరిస్థితిని సోనియాకు వివరించానని.,అయితే ప్రభు�

    సీఎం సీటు మాదే : ఢిల్లీలో ఫడ్నవీస్..రాజ్ భవన్ లో శివసేన

    November 4, 2019 / 11:53 AM IST

    మహారాష్ట్ర రాజకీయాలు క్షణక్షణం ఉత్కంఠభరితంగా ఉన్నాయి. శివసేన ముఖ్యనాయకులు సంజయ్ రౌత్,రామ్ దాస్ కడమ్ ఇవాళ(నవంబర్-4,2019)సాయంత్రం మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కొశ్యారీతో సమావేశమయ్యారు. ఎన్సీపీ-కాంగ్రెస్ లతో కలిసి శివసేన ప్రభుత్వం ఏర్పాటుచ�

    మహా పీఠంపై ఉత్కంఠ…ఢిల్లీలో రెండు హాట్ మీటింగ్స్

    November 4, 2019 / 09:18 AM IST

    మహారాష్ట్ర రాజకీయాలు క్షణక్షణం ఉత్కంఠభరితంగా ఉన్నాయి. గత నెల 24న వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ-శివసేన కూటమికి పూర్తి మెజార్టీ వచ్చినప్పటికీ ఇప్పటివరకు కొత్త ప్రభుత్వం కొలువుదీరలేదు. చెరో రెండున్నసంవత్సరాల పాటు సీఎం సీటుని పం�

    సోనియాతో కీలక భేటీ : మహారాష్ట్రలో శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీ ప్రభుత్వం!

    November 1, 2019 / 05:41 AM IST

    మహారాష్ట్రలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఎన్సీపీ-కాంగ్రెస్ మద్దతుతో శివసేన ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్లు ఆయా పార్టీల నాయకుల నుంచి సంకేతాలు వస్తున్నాయి. శివసేన ముఖ్య నాయకుడు సంజయ్ రౌత్ గురువారం ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ తో సమావేశమైన వ�

    బిగ్ బ్రేకింగ్ : మహారాష్ట్ర గవర్నర్ ని కలిసిన ఆదిత్యఠాక్రే

    October 31, 2019 / 12:59 PM IST

    మహారాష్ట్ర రాజకీయాలు గందరగోళంగా మారాయి. బీజేపీ-శివసేన మధ్య 50:50 ఫార్ములా విషయంలో మాటల యుద్ధం కొనసాగుతున్న సమయంలో కొద్దిసేపటి క్రితం శివసేన నాయకులు గవర్నర్ తో సమావేశమయ్యారు. శివసేన శాసనసభా పక్ష నేతగా ఇవాళ ఎన్నికైన ఏక్ నాథ్ షిండే,శివసేన చీఫ్ ఉ�

    మహారాష్ట్రలో “దుష్యంత్” లేరు…స్వరం పెంచిన శివసేన

    October 29, 2019 / 06:43 AM IST

    మహారాష్ట్రలో బీజేపీ-శివసేన ప్రభుత్వానికి మెజార్టీ వచ్చినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటులో ఇంకా ముందడుగు పటినట్లు కన్పించడం లేదు. 50-50 ఫార్మూలా కింద చెరో రెండున్నరేళ్లు సీఎం పదవిని పంచుకోవాల్సిందేనని పట్టుబడుతున్న శివసేన తన వాదనకు మరింత పదునుపెట

    మహా రాజకీయం మారుతోందా : గవర్నర్ ని విడివిడిగా కలవనున్న బీజేపీ-శివసేన

    October 28, 2019 / 04:52 AM IST

    మహారాష్ట్రలో రాజకీయం వేగంగా మారుతున్నట్లు కన్పిస్తోంది. బీజేపీ-శివసేన మధ్య అధికార మార్పిడి చిచ్చు రాజేసినట్లు కన్పిస్తోంది. అధికారంలో 50:50 పార్ములాకు శివసేన చేస్తున్న డిమాండ్ కు బీజేపీ అంగీకరించట్లు కన్పించడం లేదు. ఇవాళ(అక్టోబర్-28,2019)శివసే

10TV Telugu News