Home » SIVASENA
తమ పార్టీతో పొత్తుల గురించి సార్వత్రిక ఎన్నికల్లోగా నిర్ణయం తీసుకోకపోతే పాత భాగస్వాములను కూడా ఓడిస్తామంటూ శివసేనును ఉద్దేశించి ఇటీవల బీజేపీ చీఫ్ అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మహారాష్ట్రలో దుమారం రేపుతున్నాయి. ప్రస్తుతం మహారాష్ట్ర ప్�
మోడీ ప్రభుత్వంపై మరోసారి తీవ్ర విరుచుకుపడింది శివసేన. అగ్రకులాల్లోని పేదలకు 10శాతం కల్పించే బిల్లుకు బుధవారం రాజ్యసభలో ఆమోదముద్ర పడింది. అయితే ఎన్నికల కోసమే మోడీ ఈ నిర్ణయం తీసుకొన్నారని, రాబోయో ఎన్నికల్లో మోడీ ప్రభుత్వం తగిన మూల్యం చెల్�
రాబోయో సార్వత్రిక ఎన్నికల్లో హంగ్ ఏర్పడే పరిస్థితి ఉందని, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కూడా దాని కోసమే ఎదురుచూస్తున్నట్లు శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. శివసేన పార్టీకి చెందిన సామ్నా న్యూస్ పేపర్ కు ఎడిటర్ గా ఉన్న సంజయ్ రౌత్