Home » Sonam Raghuvanshi
తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సోనమ్ కుటుంబం 16 లక్షల విలువైన పెళ్లి ఆభరణాలను..
సోనమ్ ప్రియుడు రాజ్ కుష్వాహా వద్ద తుపాకీ ఉందని.. దాన్ని ఆభరణాలు, ల్యాప్టాప్తో పాటు ఉంచాడని సిట్ అధికారి తెలిపారు.
మధ్యప్రదేశ్ లోని మీరట్ కు చెందిన వ్యాపారవేత్త రాజా రఘువంశీ హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే... అయితే, ఈ కేసు దర్యాప్తులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది.
సోనమ్ తన అదృశ్యాన్ని ముందుగానే ప్లాన్ చేసిందని క్రైమ్ బ్రాంచ్ అధికారులు భావిస్తున్నారు. హత్య తర్వాత ఆమె ఇండోర్లో ఒక ఫ్లాట్ను ఏర్పాటు చేసుకుని అక్కడ ఉండేందుకు ఏర్పాట్లు చేసిందని ఆరోపించారు.
మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో సంచాలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భర్తని తానే హత్య చేసినట్టు సోనం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ముందు అంగీకరించింది అని తెలుస్తోంది.
నా కుటుంబం మాత్రమే కాదు, మొత్తం సమాజం సోనమ్ ను బహిష్కరిస్తుంది. నేను రాజా కుటుంబానికి క్షమాపణలు చెప్పాను. నేను ఎల్లప్పుడూ వారితోనే ఉంటాను అని సోనమ్ సోదరుడు చెప్పాడు.
ఈ కేసులో ఊహించని ట్విస్ట్ ఇచ్చింది రాజ్ కుశ్వాహా సోదరి సుహానీ. ఆమె ఏం చెప్పిందంటే..