soon

    అమరావతికి మరలా వస్తున్నా..రైతుల గొంతు వినిపిస్తా – పవన్

    February 5, 2020 / 10:25 AM IST

    జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి అమరావతిలో పర్యటించేందుకు రెడీ అవుతున్నారు. ఫిబ్రవరి 10వ తేదీ తర్వాత అక్కడ పర్యటించేందుకు ఫిక్స్ అయిపోయారు. రాజధాని రైతులకు తాను అండగా ఉంటానని ఇదివరకే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా

    త్వరలో హైదరాబాద్ లో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు : మరో రెండు అనుమానిత కేసులు

    January 31, 2020 / 06:22 AM IST

    హైదరాబాద్ లో త్వరలో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయనున్నారు. అందుకు సంబంధించిన ప్రయత్నాలను అధికారులు చేపట్టారు.

    త్వరలో NRI పాలసీ : గల్ఫ్ వద్దు..తెలంగాణే ముద్దు – కేసీఆర్

    January 25, 2020 / 02:18 PM IST

    తాను త్వరలోనే గల్ఫ్ దేశాల్లో పర్యటిస్తానని సీఎం కేసీఆర్ ప్రకటించారు. అక్కడున్న వారితో చర్చించి..తెలంగాణ వాసులు పడుతున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తానన్నారు. NRIC పాలసీ కావాలని గల్ఫ్‌లో ఉన్న వారు డిమాండ్స్ చేస్తున్నారని, అక్కు

    త్వరలోనే AP TET, DSC 2020

    January 13, 2020 / 02:27 AM IST

    ఏపీ రాష్ట్రంలో త్వరలోనే AP TET, DSC నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. గత ఏడాదిలో డీఎడ్, బీఎడ్ కోర్సు పూర్తి చేసిన ఒక బ్యాచ్ అభ్యర్థులతో పాటు తాజాగా ఈ కోర్సులు పూర్తయిన వారు కూడా టెట్ కోసం ఎదురు చూస్తున్నారు. గతంలో న�

    గాల్లో కలిసిన విలీనం డిమాండ్ : ఆర్టీసీ కార్మికులను టి.సర్కార్ కరుణిస్తుందా

    November 21, 2019 / 04:48 AM IST

    తెలంగాణ ఆర్టీసీ కార్మికులను టి.సర్కార్ కరుణిస్తుందా ? తిరిగి విధుల్లో చేర్చుకొనేందుకు సమ్మతిస్తుందా ? ఆర్టీసీ యూనియన్లు తీసుకున్న నిర్ణయంతో బంతి ఇప్పుడు ప్రభుత్వం కోర్టులో పడింది. దీంతో ప్రభుత్వం ఆర్టీసీపై ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోందన్న

    సౌదీ పర్యటనకు మోడీ

    October 5, 2019 / 02:03 AM IST

    భారతప్రధానమంత్రి నరేంద్రమోడీ త్వరలో సౌదీ అరేబియా పర్యటనకు వెళ్లనున్నారు. సౌదీ అగ్రనాయకత్వంతో ద్వైపాక్షిక చర్చలు జరపునున్న మోడీ సౌదీ యువరాజు బిన్ సల్మాన్ తో సమావేశంకానున్నారు. రాజధాని రియాద్ లో గల్ఫ్ నేషన్ నిర్వహించే ఓ ఇన్వెస్ట్ మెంట్ సద�

    IT ఉద్యోగులకు గుడ్ న్యూస్ : దీపావళికి రాయదుర్గం మెట్రో స్టేషన్

    September 18, 2019 / 04:10 AM IST

    రాయదుర్గం మెట్రో స్టేషన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. అక్టోబర్ 15వ తేదీ వరకు మిగిలిన పనులు పూర్తి చేసి నెలాఖరు వరకు ప్రయాణీకులకు అందుబాటులోకి తెస్తామని మెట్రో అధికారులు వెల్లడిస్తున్నారు. దీపావళి నాటికి ప్రారంభిస్తామంటున్నారు. మెట్రో రై

    మోటార్ వెహికల్ చట్టం : తెలుగు రాష్ట్రాల్లో అమలు చేస్తే!

    September 11, 2019 / 03:19 PM IST

    సిగ్నల్ జంప్ చేస్తే జరిమానా.. రాంగ్ రూట్ లో వెళ్తే జరిమానా.. ఓవర్‌ స్పీడ్‌ గా డ్రైవ్ చేస్తే జరిమానా.. ఇంతవరకూ ఒకే .. కానీ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టాన్ని చూసి జనం బెంబేలెత్తిపోతున్నారు. చెప్పులు వేసుకుని బైక్‌ నడిపితే పోలీసులు జరిమ

    పశ్చిమ బెంగాల్ ను తాకనున్న ఫొని తుఫాన్ : హై అలర్ట్

    May 4, 2019 / 02:11 AM IST

    20 ఏళ్లలో ఎన్నడూ లేనంత తీవ్రస్థాయిలో తీవ్ర పెనుతుపానుగా తీరంపై విరుచుకుపడిన ఫొని ధాటికి ఒడిశా విలవిల్లాడుతుండగా.. పక్కనే ఉన్న పశ్చిమ బెంగాల్ బిక్కుబిక్కుమంటోంది. బాలాసోర్ వద్ద ఫోని కేంద్రీకృతమై ఉండగా… ఈశాన్యదిశగా పయనించి ఇవాళ ఉదయం పశ్చి�

    ఒడిశా వైపు దూసుకెళ్తోన్న ఫొని తుఫాన్ 

    May 3, 2019 / 02:37 AM IST

    సూపర్ సైక్లోన్‌గా మారిన ఫొని తుఫాన్ వడి వడిగా దూసుకొస్తోంది. ఇప్పటికే సూపర్ సైక్లోన్‌గా మారిన ఫొని… విశాఖకు తూర్పు ఆగ్నేయ దిశగా 130 కిలోమీటర్ల దూరంలో కేంద్రికృతమైంది. నిన్న రాత్రి సూపర్ సైక్లోన్‌గా మారిన ఫొని తుఫాన్…ఒడిశా వైపు దూసుకెళ్త�

10TV Telugu News