Home » Special Trains
పండుగలు, అయ్యప్ప భక్తుల దృష్ట్యా శబరిమలకు ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. ఈ ప్రత్యేక రైళ్లు సికింద్రాబాద్-కొల్లాం మధ్య అందుబాటులో ఉండనున్నాయి. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
రైలు ప్రయాణికులకు శుభవార్త.. ఎక్స్ట్రా చార్జీలు ఉండవ్..!
30శాతం అధిక ధరతో నడుస్తోన్న స్పెషల్ రైళ్లను త్వరలో రద్దు చేసి తిరిగి రెగ్యులర్ రైళ్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు..
దసరా పండుగ సందర్భంగా ఊళ్లకు వెళ్లిన ప్రయాణికుల కోసం దక్షిణ మధ్య రైల్వే ఆది,సోమవారాల్లో 12 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది.
దసరా, దీపావళి పండుగల సందర్భంగా ప్రయాణికుల రద్దీ పెరగడంతో సికింద్రాబాద్ నుంచి పలు ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రత్యేక రైళ్లు నడపడానికి దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఏర్పాట్లు చేశారు.
రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. కరోనా కారణంగా రద్దైన సాధారణ రైళ్లను పునరుద్ధరించింది. ఈనెల 19 నుంచి...
Special Trains : కరోనా లాక్డౌన్ ప్రక్రియలో భాగంగా పలు రాష్ట్రాలు సడలింపులు ఇస్తూ ఉండటంతో ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే నాలుగు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు తెలిపింది. ఈ రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులు ముందస్తుగా రిజర్వేషన్ చేయించు
దేశంలో కరోనా కల్లోలం నేపథ్యంలో రైలు ప్రయాణం చేసే వారు కరువయ్యారు. ప్రయాణికులు లేక రైళ్లు వెలవెలబోతున్నాయి.
కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్.. దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. కరోనా కట్టడి కోసం పలు రాష్ట్రాలు మినీ లాక్ డౌన్ విధించాయి. కొన్ని చోట్ల నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నాయి. ఈ క్రమంలో మరోసారి రైళ్లన్నీ రద్దు చేస్తారా?
ప్రయాణికులకు రైల్వే శాఖ షాక్ ఇచ్చింది. మరికొన్నాళ్లు నిరీక్షణ తప్పదని చెప్పింది. అంతేకాదు అదనపు బాదుడు ఇంకొన్నాళ్లు భరించాల్సిందే అని తేల్చింది.