Special Trains

    సికింద్రాబాద్, కరీంనగర్ నుంచి తిరుపతికి స్పెషల్ ట్రైన్స్

    January 22, 2021 / 01:37 PM IST

    Special trains to Tirupati : ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతికి సికింద్రాబాద్‌, కరీంనగర్‌ నుంచి దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపనుంది. ఈ రైలు సర్వీసులు వచ్చే బుధవారం నుంచి ప్రారంభంకానున్నాయని రైల్వే అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా సికింద్రాబాద్‌-తి�

    సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు

    January 9, 2021 / 09:18 PM IST

    Special trains for sankranthi festival : సంక్రాంతి పండుగ దృష్ట్యా దక్షిణమధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు నడుపుతుంది. పలు మార్గాల్లో నడుపనున్న రైళ్ల వివరాలను అధికారులు ప్రకటించారు. సికింద్రాబాద్‌-బెర్హంపూర్‌కు (07449) ఈ నెల 9 నుంచి 16వ తేదీ వరకు, బెర్హంపూర్‌ నుంచి సికింద్రాబా�

    ప్రత్యేక రైళ్లు మరికొంత కాలం నడుపుతాం

    November 28, 2020 / 09:31 AM IST

    Continuation of Running of all special trains : కరోనా వైరస్ నేపధ్యంలో నడిపిస్తున్న ప్రత్యేక రైళ్ల సేవలను మరికొంతకాలం పాటు పొడిగిస్తున్నట్లు దక్షిణమధ్యరైల్వే శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. వీటిలో సికింద్రాబాద్‌-హౌరా-సికింద్రాబాద్‌ (నం.02702/02705) విజయవాడ-చెన్నైసెంట్రల్‌-�

    పండుగల ప్రత్యేక రైళ్ల వివరాలు

    October 15, 2020 / 06:20 AM IST

    festival special trains  : పండుగల సీజన్ వచ్చేస్తోంది. సొంత గ్రామాలకు వెళ్లేందుకు ప్రజలు సిద్ధమౌతున్నారు. ఈ సందర్భంగా…దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. అక్టోబర్‌ 20 నుంచి నవంబర్‌ 30 వరకు నిత్యం నడిచే రైళ్ల వివరాలను అధికారులు వెల్లడించారు. లిం�

    పట్టాలపైకి మరో 39 ప్రత్యేక రైళ్లు…తెలుగు రాష్ట్రాలకు నాలుగు

    October 7, 2020 / 09:08 PM IST

    Railways to start 39 special trains   కరోనా వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా పరిమిత సంఖ్యలో రైళ్లను నడుపుతున్న రైల్వే శాఖ తాజాగా మరో 39 ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది. కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించడంతో మార్చి 25 నుంచి ప్రయాణీకు�

    గుడ్ న్యూస్: దేశవ్యాప్తంగా నేటి నుంచి 80 కొత్త ప్రత్యేక రైళ్లు.. కొత్త నియమాలు ఇవే!

    September 12, 2020 / 12:00 PM IST

    సామాన్య ప్రజల సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకుని, ఇప్పటికే నడుస్తున్న ష్రామిక్ స్పెషల్, 30 ఎసి స్పెషల్, 200 స్పెషల్ రైళ్లతో పాటు 80 ప్రత్యేక రైళ్లను కొత్తగా నడపాలని రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. భారత రైల్వే 80 కొత్త స్పెషల్ రైళ్లను ఈ రోజు నుంచి

    జూన్ 30 వరకు రైళ్లు రద్దు..రిజర్వేషన్ డబ్బులు వాపస్

    May 14, 2020 / 07:32 AM IST

    కరోనా కేసులు క్రమంగా పెరుగుతుండటంతో భారతీయ రైల్వే శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. జూన్-30వరకు ట్రావెల్ చేసేందుకు ప్రయాణికులు బుక్ చేసుకున్న అన్ని టిక్కెట్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. జూన్ నెల 30 వరకు కూడా ఎలాంటి ప్యాసింజర్ రైళ్లు నడవ�

    సంక్రాంతి స్పెషల్ : హైదరాబాద్ నుంచి రైళ్లు

    January 12, 2020 / 06:25 AM IST

    సంక్రాంతి పండుగ రద్దీ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. లింగంపల్లి-కాకినాడ మధ్య జనసాధారణ్ రైళ్లను నడపనుంది.

    రేణిగుంట-జైపూర్ మధ్య ప్రత్యేక రైళ్లు

    January 1, 2020 / 05:04 AM IST

    సంక్రాంతి పండుగ సమయంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని జైపూర్‌- రేణిగుంట మధ్య దక్షిణ మధ్య రైల్వే పది ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఈ ప్రత్యేక రైళ్లు జైపూర్‌లో (09715) 2020, జనవరి 3, 10, 17, 24, 31 తేదీల్లో రాత్రి 9.40 గంటలకు బయలుదేరి దుర్గాపూర్‌, సావిమాధోపూ�

    సికింద్రాబాద్ నుంచి తిరుపతి, కాకినాడ మధ్య ప్రత్యేక రైళ్ళు

    December 18, 2019 / 02:35 AM IST

    సికింద్రాబాద్ నుంచి తిరుపతి, కాకినాడ స్టేషన్ల దక్షిణమధ్య రైల్వే ప్రత్యేక రైళ్ళు నడుపనుంది. ప్రయాణీకుల రద్దీ పెరుగడంతో అదనపు రైళ్ళను నడుపనుంది.

10TV Telugu News