Home » Special Trains
Continuation of Running of all special trains : కరోనా వైరస్ నేపధ్యంలో నడిపిస్తున్న ప్రత్యేక రైళ్ల సేవలను మరికొంతకాలం పాటు పొడిగిస్తున్నట్లు దక్షిణమధ్యరైల్వే శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. వీటిలో సికింద్రాబాద్-హౌరా-సికింద్రాబాద్ (నం.02702/02705) విజయవాడ-చెన్నైసెంట్రల్-�
festival special trains : పండుగల సీజన్ వచ్చేస్తోంది. సొంత గ్రామాలకు వెళ్లేందుకు ప్రజలు సిద్ధమౌతున్నారు. ఈ సందర్భంగా…దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. అక్టోబర్ 20 నుంచి నవంబర్ 30 వరకు నిత్యం నడిచే రైళ్ల వివరాలను అధికారులు వెల్లడించారు. లిం�
Railways to start 39 special trains కరోనా వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా పరిమిత సంఖ్యలో రైళ్లను నడుపుతున్న రైల్వే శాఖ తాజాగా మరో 39 ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది. కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించడంతో మార్చి 25 నుంచి ప్రయాణీకు�
సామాన్య ప్రజల సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకుని, ఇప్పటికే నడుస్తున్న ష్రామిక్ స్పెషల్, 30 ఎసి స్పెషల్, 200 స్పెషల్ రైళ్లతో పాటు 80 ప్రత్యేక రైళ్లను కొత్తగా నడపాలని రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. భారత రైల్వే 80 కొత్త స్పెషల్ రైళ్లను ఈ రోజు నుంచి
కరోనా కేసులు క్రమంగా పెరుగుతుండటంతో భారతీయ రైల్వే శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. జూన్-30వరకు ట్రావెల్ చేసేందుకు ప్రయాణికులు బుక్ చేసుకున్న అన్ని టిక్కెట్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. జూన్ నెల 30 వరకు కూడా ఎలాంటి ప్యాసింజర్ రైళ్లు నడవ�
సంక్రాంతి పండుగ రద్దీ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. లింగంపల్లి-కాకినాడ మధ్య జనసాధారణ్ రైళ్లను నడపనుంది.
సంక్రాంతి పండుగ సమయంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని జైపూర్- రేణిగుంట మధ్య దక్షిణ మధ్య రైల్వే పది ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఈ ప్రత్యేక రైళ్లు జైపూర్లో (09715) 2020, జనవరి 3, 10, 17, 24, 31 తేదీల్లో రాత్రి 9.40 గంటలకు బయలుదేరి దుర్గాపూర్, సావిమాధోపూ�
సికింద్రాబాద్ నుంచి తిరుపతి, కాకినాడ స్టేషన్ల దక్షిణమధ్య రైల్వే ప్రత్యేక రైళ్ళు నడుపనుంది. ప్రయాణీకుల రద్దీ పెరుగడంతో అదనపు రైళ్ళను నడుపనుంది.
ప్రముఖ పుణ్యక్షేత్రమైన కేరళలోని శబరిమల అయ్యప్పస్వామిని దర్శించుకునే భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే 81 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ప్రతి ఏటా నవంబరు నుంచి జనవరిలో వచ్చే మకరసంక్రాంతి వరకు శబరిమలకు వెళ్లే భక్తుల సంఖ్య లక్షల్లో ఉంటుంది. వీరిక�
ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని సికింద్రాబాద్ నుంచి కాకినాడకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు విజయవాడ రైల్వే డివిజన్ పీఆర్వో నుశ్రత్.ఎం.మండ్రూప్కర్ బుధవారం (అక్టోబర్ 9, 2019) ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రత్యేక రైళ్లు విజయవాడ మీదు�