Special Trains

    రాక్సల్, బరౌణీలకు సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైళ్లు

    September 30, 2019 / 03:30 AM IST

    దసరా దీపావళి  పండుగలను పురస్కరించుకుని దక్షిణ మధ్య రైల్వే బీహార్ లోని  రాక్సల్, బరౌణీలకు ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. ఇప్పటికే హైదరాబాద్, కాచిగూడ, సికింద్రాబాద్ స్టేషన్ల నుంచి ఏపీలోని ముఖ్య పట్టణాలకు, చెన్నై, బెంగుళూరు లకు ప్రత్యేక రైళ్ల�

    ప్రయాణీకులకు గమనిక : దసరా, దీపావళి..ప్రత్యేక రైళ్ల వివరాలు

    September 20, 2019 / 02:26 AM IST

    పండుగ సీజన్ వచ్చేస్తోంది. మరో వారం రోజుల్లో దసరా సంబరాలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే తమ తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు ఆర్టీసీ, రైళ్లు టికెట్లు బుక్ చేయించుకుంటున్నారు. అయితే..ఇప్పటికే రైళ్లు అన్నీ ఫుల్ అయిపోయాయి. తాజాగా దసరా, దీపావళి పండుగల �

    అర గంటకు ఒకటి, అర్థరాత్రి కూడా సర్వీసులు : గణేష్ నిమజ్జనానికి MMTS ప్రత్యేక రైళ్లు

    September 12, 2019 / 04:06 AM IST

    హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం కోలాహలంగా సాగుతోంది. ఇన్నాళ్లు పూజలు అందుకున్న గణనాథుల ప్రతిమలు నిమజ్జవానికి తరలివెళ్తున్నాయి. గణపతి బొప్పా మోరియా

    విమానాల రద్దు : ముంబయి-ఢిల్లీల మధ్య స్పెషల్ ట్రైన్స్ 

    April 23, 2019 / 06:35 AM IST

    ఆర్థిక సంక్షోభంలో పడిన జెట్ ఎయిర్‌వేస్ విమానాల రద్దు చేసిన విషయం తెలిసిందే.  ఈక్రమంలో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.  ముంబయి-ఢిల్లీల మధ్య ప్రత్యేక రైళ్లు నడపాలని రైల్వేశాఖ నిర్ణయించింది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన జెట్ ఎయిర్‌వేస్ మూతప

    ప్రయాణికుల రద్దీ : గుంటూరు మీదుగా ప్రత్యేక రైళ్లు

    April 10, 2019 / 05:17 AM IST

    ప్రయాణికుల రద్దీ దృష్ట్యా  మే 5, 12, 19, 26 తేదీల్లో గుంటూరు మీదుగా ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు సీనియర్‌ మండల వాణిజ్య అధికారి వాసుదేవరెడ్డి ఏప్రిల్ 9 మంగళవారం తెలిపారు.

    హాలిడే ట్రిప్ : వేసవి కోసం 692 ప్రత్యేక రైళ్లు

    March 23, 2019 / 02:30 AM IST

    వేసవి కాలంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, వచ్చే 3 నెలల కాలంలో దేశంలోని వేర్వేరు ప్రాంతాలకు రైల్వే అధికారులు 692 ప్రత్యేక రైళ్ళు నడుపుతున్నారు.

    సమ్మర్ స్పెషల్ : సికింద్రాబాద్ కాకినాడ మధ్య 2 ప్రత్యేక రైళ్లు

    March 21, 2019 / 07:55 AM IST

    సికింద్రాబాద్: ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని  సికింద్రాబాద్-కాకినాడ టౌన్ ల మధ్య 2 ప్రత్యేక రైళ్ళు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.  సికింద్రాబాద్‌-కాకినాడ టౌన్‌ స్పెషల్‌ (రైల్‌ నెంబర్‌: 07457) సికింద్రాబాద్‌ ను�

    లింగంపల్లి – కాకినాడ సువిధ రైలు

    January 3, 2019 / 03:38 AM IST

    హైదరాబాద్ : సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే స్పెషల్ ట్రైన్స్‌లను నడుపుతోంది. ఇప్పటికే 13 రైళ్లను ప్రత్యేక ఛార్జీల రైళ్లను నడుపనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో ర�

10TV Telugu News