Home » Special Trains
దసరా దీపావళి పండుగలను పురస్కరించుకుని దక్షిణ మధ్య రైల్వే బీహార్ లోని రాక్సల్, బరౌణీలకు ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. ఇప్పటికే హైదరాబాద్, కాచిగూడ, సికింద్రాబాద్ స్టేషన్ల నుంచి ఏపీలోని ముఖ్య పట్టణాలకు, చెన్నై, బెంగుళూరు లకు ప్రత్యేక రైళ్ల�
పండుగ సీజన్ వచ్చేస్తోంది. మరో వారం రోజుల్లో దసరా సంబరాలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే తమ తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు ఆర్టీసీ, రైళ్లు టికెట్లు బుక్ చేయించుకుంటున్నారు. అయితే..ఇప్పటికే రైళ్లు అన్నీ ఫుల్ అయిపోయాయి. తాజాగా దసరా, దీపావళి పండుగల �
హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం కోలాహలంగా సాగుతోంది. ఇన్నాళ్లు పూజలు అందుకున్న గణనాథుల ప్రతిమలు నిమజ్జవానికి తరలివెళ్తున్నాయి. గణపతి బొప్పా మోరియా
ఆర్థిక సంక్షోభంలో పడిన జెట్ ఎయిర్వేస్ విమానాల రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈక్రమంలో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ముంబయి-ఢిల్లీల మధ్య ప్రత్యేక రైళ్లు నడపాలని రైల్వేశాఖ నిర్ణయించింది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన జెట్ ఎయిర్వేస్ మూతప
ప్రయాణికుల రద్దీ దృష్ట్యా మే 5, 12, 19, 26 తేదీల్లో గుంటూరు మీదుగా ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు సీనియర్ మండల వాణిజ్య అధికారి వాసుదేవరెడ్డి ఏప్రిల్ 9 మంగళవారం తెలిపారు.
వేసవి కాలంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, వచ్చే 3 నెలల కాలంలో దేశంలోని వేర్వేరు ప్రాంతాలకు రైల్వే అధికారులు 692 ప్రత్యేక రైళ్ళు నడుపుతున్నారు.
సికింద్రాబాద్: ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సికింద్రాబాద్-కాకినాడ టౌన్ ల మధ్య 2 ప్రత్యేక రైళ్ళు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. సికింద్రాబాద్-కాకినాడ టౌన్ స్పెషల్ (రైల్ నెంబర్: 07457) సికింద్రాబాద్ ను�
హైదరాబాద్ : సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే స్పెషల్ ట్రైన్స్లను నడుపుతోంది. ఇప్పటికే 13 రైళ్లను ప్రత్యేక ఛార్జీల రైళ్లను నడుపనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో ర�