Home » Special Trains
వీటిలో సికింద్రాబాద్-మాలతిపట్ పూర్, నాందేడ్-కుర్దారోడ్, కాచిగూడ, మాలతిపట్ పూర్ వంటి స్టేషన్ మధ్యలో ఈ ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. బహనాగ బజరా రైల్వే స్టేషన్ మీదుగా వెళ్లాల్సిన పది రైళ్లను ఈ నెల 18, 19 తేదీలలో రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
Ganga Pushkaram 2023: పుష్కరాల సందర్భంగా విశాఖ, తిరుపతి, గుంటూరుతో పాటు సికింద్రాబాద్ నుంచి వారణాసి చేరుకోవడానికి ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు.
భారతీయ రైల్వే శాఖ వివిధ కారణాలతో ప్రతి రోజూ వందల సంఖ్యలో రైళ్లను రద్దు చేస్తోంది. అందులో భాగంగా శుక్రవారం కూడా దేశవ్యాప్తంగా 240 రైళ్లను రద్దు చేసింది. మెయింటనెన్స్, మౌలిక సదుపాయాల కల్పన, భద్రతా కారణాల దృష్ట్యా మార్చి 3న నడవాల్సిన 240కిపైగా రైళ్�
అయ్యప్ప స్వామి భక్తుల సౌకర్యార్థం తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే శుక్రవారం ప్రకటించింది.
దక్షిణ మధ్య రైల్వే ఆగస్టు నెలలో ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఆయా ప్రాంతాల్లో రద్దీని దృష్టిలో ఉంచుకొని 30 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ఎస్సీఆర్ మంగళవారం తెలిపింది. అదేవిధంగా వలన్కన్ని ఫెస్టివల్ సందర్భంగా లోకమన్య తిలక్ – నాగపట్నం మధ్య న�
ప్రయాణికుల రద్దీ దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే అధికారులు సికింద్రాబాద్-తిరుపతి-సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు.
ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ముందస్తుగా ఏర్పాటు చేసిన రెండు రైళ్లకు తగినంత మంది ప్రయాణికులు లేకపోవటంతో దక్షిణ మధ్యరైల్వే రెండు రైళ్లను రద్దు చేసింది.
తెలుగు రాష్ట్రాల మధ్య ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకుని వచ్చినట్లు ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే.
పండుగలు, అయ్యప్ప భక్తుల దృష్ట్యా శబరిమలకు ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. ఈ ప్రత్యేక రైళ్లు సికింద్రాబాద్-కొల్లాం మధ్య అందుబాటులో ఉండనున్నాయి. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
రైలు ప్రయాణికులకు శుభవార్త.. ఎక్స్ట్రా చార్జీలు ఉండవ్..!