Home » spread
కరోనావైరస్ పాజిటివ్ వచ్చిన మహిళ ఇంట్లో కూర్చొని ఉండక స్టార్బక్స్ కేఫ్కు వెళ్లింది. అంతే ఆమెతో పాటు అక్కడకు వచ్చిన వారందరికీ వైరస్ వ్యాపించి కొద్ది రోజుల పాజిటివ్ గా తేలింది. ఆ సీన్ నుంచి సేఫ్ అయినవారు ఎవరైనా ఉన్నారంటే.. అది మాస్క్ పెట్టుక�
కరోనాపై పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలు రోజుకో విషయాన్ని వెల్లడిస్తున్నారు. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం ద్వారా వైరస్ బారిన పడకుండా కాపాడుకోవచ్చని గతంలో చెప్పారు. కరోనా వ్యాప్తి ప్రారంభంలోనే ఆరడుగుల దూరం (రెండు మీటర్లు) భౌతిక
కరోనా వైరస్ వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందా అని కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. కొత్త కొత్త అంశాలు తెరపైకి వస్తుండడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే..ఒక్కసారి వ్యాక్సిన్ తీసుకుంటే..జీవితకాలం అవసరం లేదా అనే కొత్త చర్చ తెరపైకి వచ్చ
హైదరాబాద్లో కమర్షియల్ బిల్డింగుల్లో.. కార్లో ఏసీలు ఆపేయాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దానికి కారణాలు లేకపోలేదు. కొవిడ్-19వ్యాప్తిని అడ్డుకోవాలంటే ఇది తప్పనిసరని చెబుతున్నారు. సాధారణ గాలిలో ఉండే పరిస్థితులతో పోలిస్తే.. ఏసీలో ఉండే వాతావ�
క్షయ వ్యాధి నిర్మూలనకు ఇచ్చే బీసీజీ వ్యాక్సిన్… కరోనా వైర్సను నెమ్మదించేలా చేస్తుందని అమెరికా పరిశోధకులు వెల్లడించారు. అమెరికన్ అసోసియేషన్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్కు చెందిన సైన్స్ అడ్వాన్సెస్ అనే జర్నల్లో ఈ విషయాన్న�
బీహార్ లో Mask లేని Donkeyతో ఓ జర్నలిస్టు మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. మాస్క్ లేకుండా..ఎందుకు రోడ్డు మీదకు వచ్చావ్ ? కరోనా వైరస్ ఉందనే విషయం తెలియదా ? అన్నట్లుగా దానిని ప్రశ్నించాడు. మాస్క్ లేకుండా..ప్రజలు రోడ్ల మీదకు రావొద్�
కరోనా వైరస్ వ్యాప్తి మొదలైనప్పటి నుంచి చైనాపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం ట్రంప్ మరోసారి చైనాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చైనా తల్చుకుంటే వైరస్ వ్యాప్తిని అడ్డుకునేదని.. కానీ అ�
కరోనావైరస్ మొట్టమొదట కనుగొనబడి ఏడు నెలల కన్నా ఎక్కువ కాలం గడిచినా..ఈ వైరస్ ఎలా వ్యాపిస్తుందో మరియు అది కలిగించే శ్వాసకోశ ఇబ్బందులను ఎలా అరికట్టవచ్చనే దానిపై శాస్త్రవేత్తలు మరియు ఆరోగ్య నిపుణులు ఇంకా మంచి అవగాహన పొందడానికి గాలి ద్వారా కూడా
మనదేశంలో కరోనా వైరస్ కట్టడి కోసం మార్చ్ నెలలో కేంద్రం దేశవ్యాప్త లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే భారతదేశం యొక్క లాక్ డౌన్ అమలు చేయబడిన విధానం దేశంలో వైరస్ వ్యాప్తికి మూలంగా మారిందట. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా కేసులు రికార్డ�
యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కరోనా వైరస్. ఇప్పటికే లక్షల మందిని పొట్టన పెట్టుకుంది. ఇంకా