spread

    ఆశ్చర్యపోతున్న నిపుణులు : జర్మనీలో కరోనా కేసులు ఎక్కువ…మరణాలు తక్కువ

    March 23, 2020 / 02:17 PM IST

    యూరప్ లో అంతటా కరోనా వైరస్(COVID-19) వ్యాపించిన సమయంలో… జర్మనీలో తక్కువ మరణాల రేటు కొనసాగుతోంది, కొరోనా వైరస్ ల ఎదురయ్యే ముప్పు గురించి దేశ గణాంకాలు మరింత ఖచ్చితమైన అంచనాను ఇస్తాయని కొందరు వాదిస్తుండగా, మరికొందరు దాని డేటా సేకరణ వెనుక ఉన్న మెథడ�

    కరోనాను ఓడించేందుకు…లాక్ డౌన్ సరిపోదు : WHO

    March 22, 2020 / 02:07 PM IST

    కరోనా వైరస్ ను ఓడించేందుకు దేశాలు కేవలం తమ సొసైటీలను లాక్ డౌన్(దిగ్భందనం)చేయడంతోనే సరిపోదని ప్రపంచ ఆరోగ్యసంస్థ(WHO)ప్రకటించింది. వైరస్ వ్యాప్తి తిరిగి పుంజుకోకుండా ఉండటానికి ప్రజారోగ్య చర్యలు అవసరమని డబ్యూహఎచ్ వో తెలిపింది. అనారోగ్యంతో ఉన్�

    అప్పుడు కలరా.. ఇప్పుడు కరోనా: 42ఏళ్ల తర్వాత ఆలయం మూసివేత

    March 21, 2020 / 12:32 AM IST

    దీప, దూప నైవేద్యాలతో నిత్యం శోభాయమానంగా విరాజిల్లిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవాలయం వెలవెలబోతుంది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కారణంగా ఆలయాలకు భక్తుల సందర్శనను రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేయగా, రాజన్న ఆలయంలో భక్తుల సందర్శ�

    భారత్@125…చాపకింద నీరులా దేశంలో కరోనా వైరస్

    March 17, 2020 / 05:14 AM IST

    చాపకింద నీరులా దేశంలో కరోనా(COVID-19) పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 125కు చేరింది. కరోనాను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటుంది.  కేంద్ర వైద్యారోగ్య శాఖ ఎప్పటికప్పుడు రాష్ర్టాల్లో తీసుకుంట�

    కరోనా కాటేయకుండా…నాగ్ పూర్ లో 144సెక్షన్

    March 17, 2020 / 04:46 AM IST

    చాపకింద నీరులా దేశంలో కరోనా(COVID-19) పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రలో ఎక్కువగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఒక్క ముంబైలోనే 14 మందికి ఈ మహమ్మారి సోకగా, రాష్ట్రవ్యాప్తంగా 39 మంది ఈ వైరస్ బారినపడ్డారు. వైరస్ వ్యాప్తిని నిరోధించే�

    EU సరిహద్దులు మూసివేత…2వారాలు ఫ్రాన్స్ లాక్ డౌన్

    March 17, 2020 / 03:33 AM IST

    కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు మంగళవారం(మార్చి-17,2020)నుంచి యూరోపియన్‌ యూనియన్(‌EU)సరిహద్దులు ,షెంగ్జన్ జోన్‌ను మూసివేస్తున్నట్లు సోమవారం ఫ్రెంచ్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యూయేల్‌ మాక్రాన్‌ తెలిపారు. మంగళవారం నుంచి 30 రోజుల పాటు ఈ ఆంక్షలు అమల్

    దేశంలో 60శాతం జనాభాకు కరోనా సోకాలని కోరుకుంటున్న బ్రిటన్ ప్రభుత్వం, కారణమిదే

    March 16, 2020 / 07:20 AM IST

    ప్రపంచాన్ని కరోనా వైరస్ మహమ్మారి కమ్మేస్తోంది. అక్కడా ఇక్కడా అని కాదు ప్రపంచంలోని అన్ని దేశాలకూ వేగంగా విస్తరిస్తోందీ మహమ్మారి. 157 దేశాలకు పాకిన ఈ భూతం

    భారత్‌లో 110 కి పెరిగిన కరోనా కేసులు, ఆ రాష్ట్రంలో అత్యధికంగా 32 కేసులు నమోదు

    March 16, 2020 / 02:10 AM IST

    కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రభావం చూపిస్తోంది. రోజురోజుకి కరోనా వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటివరకు 157 దేశాలకు స్ప్రెడ్ అయ్యింది. రోజు

    రాకాసి కరోనా, 157 దేశాలకు వ్యాపించిన వైరస్, 6వేల 515మంది మృతి

    March 16, 2020 / 01:55 AM IST

    కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రభావం చూపిస్తోంది. రోజురోజుకి కరోనా వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటివరకు 157 దేశాలకు స్ప్రెడ్ అయ్యింది. రోజు

    మాంసం, గుడ్లు తింటే కరోనా రాదు

    March 15, 2020 / 08:28 AM IST

    మాంసాహారం లేదా గుడ్లు తీసుకోవడం వల్ల కరోనా వైరస్ వ్యాపించదని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా చెప్పారు.

10TV Telugu News