Home » spread
ప్రస్తుతం ప్రపంచదేశాలన్నింటినీ వణికిస్తున్న కరోనా మహమ్మారి తొలిసారిగా గతేడాది డిసెంబర్ లో చైనాలోని వూహాన్ సిటీలో వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే వైరస్ మొదటగా వెలుగులోకి వచ్చిన వూహాన్ లో కొత్త కేసులు,మరణాలు లేవంటూ నిన్న మొన్నటివ
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిపై పలు దేశాలు ముమ్మర పరిశోధనలు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ICMR) చేసిన పరిశోధనలో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. భారత్లో నివసించే గబ్బిలాల్లో కరోనా వైరస్ ఉన్నట్లు గు�
మధ్యప్రదేశ్ ఆరోగ్యశాఖనే ఇప్పుడు ఆ రాష్ట్రంలో అతిపెద్ద వైరస్ హాట్ స్పాట్ గా మారింది. రాజధాని భోపాల్ లో నమోదైన 121 కరోనా కేసుల్లో సగానికిపైగా కేసులు హైల్త్ డిపార్ట్మెంట్ ఉద్యోగులు,వారి కుటుంబసభ్యులవే కావడం ఇప్పడు అందరిలో ఆందోళన కలిగిస్తోంది.
దక్షిణ కొరియాలో కరోనా మహమ్మారితో పోరాడి కోలుకొన్న 51 మంది రోగులకు మరోసారి పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ వచ్చిందని సీడీసీ డైరెక్టర్ జనరల్ జియాంగ్ యన్ కింయాంగ్ తెలిపారు. వైరస్ మళ్లీ సోకడంపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తున్నామని యన్ కియాంగ్ �
5G టవర్ల ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందంటూ సోషల్ మీడియాలో గుర్తుతెలియని వ్యక్తులు చేసిన ప్రచారాన్ని నమ్మి 5G మొబైల్ టవర్లకు నిప్పు పెడుతున్నారు బ్రిటన్ ప్రజలు. యూకే వ్యాప్తంగా ఇప్పటివరకు పదికి పైగా మొబైల్ టవర్లను ధ్వంసం చేశారు. ఆయా వీ�
ప్రపంచాన్ని కుమ్మేస్తూ..ఎంతో మందిని బలి తీసుకుంటున్న ఈ రాకాసి అంతమయ్యేదెప్పుడూ ? ఇంకా ఎంతమందిని చంపేస్తుంది ? దీనికి విరుగుడు లేదా ? ఇప్పుడు అందరి మదిలో మెదలుతున్న ప్రశ్న. కానీ..వేడి వాతావరణంలో ఈ వైరస్ మనుగడ సాగించదని కొంతమంది శాస్త్రవేత్తలు
జార్ఖండ్ రాష్ట్రంలోని జంషెడ్ పూర్ పోలీసులు ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టినందుకు అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీలో జరిగిన
ప్రపంచదేశాలను కరోనా వణికిస్తోంది. భారత్ తో కూడా కోవిడ్ 19 కలవరం రేపుతోంది. రోజురోజుకూ కేసులు, మృతుల సంఖ్యం పెరుగుతూనేవుంది. దేశంలోకెళ్ల కరోనా కేసులు మహారాష్ట్రలో అధికంగా నమోదవుతున్నాయి. 6 నెలల చిన్నారికి కరోనా వైరస్ సోకింది. గురువారం కళ్యా�
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి మన దేశంలో డేంజర్ బెల్స్ మోగిస్తోంది. కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటివరకు దేశంలోని 30శాతం జిల్లాలకు కరోనా పాకింది. ఈ పరిణామం ఆందోళన కలిగిస్తోంది. కరోనాని కట్టడి చేయడం కేంద్ర ప్రభుత్వాని�
కరోనాపై ఎన్నో అపోహలు చక్కర్లు కొడుతోన్న వేళ రష్యా తన కొత్త సాంకేతికతతో వాటికి అడ్డుకట్ట వేసే పనిలో పడింది. ప్రపంచంలోని ఏ దేశం చేయని విధంగా.. ఫేషియల్ రికగ్నైజేషన్ని వాడి వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేస్తోంది.