Home » Spurious Liquor
హైదరాబాద్ కూకట్పల్లిలో కల్తీ కల్లు మహమ్మారి తీవ్ర విషాదం మిగిల్చింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. 40మంది బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
బిహార్ రాష్ట్రంలో మరోసారి కల్తీ మద్యం కాటేసింది.
ఈ ఘటనపై సీఎం స్టాలిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తనను ఎంతగానో కలిచి వేసిందన్నారు. ఇలాంటి నేరాలకు పాల్పడుతున్న వారి గురించి ప్రజలకు తెలిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇస్తే చర్యలు తీసుకుంటామన్నారు.
కల్తీ మద్యంతో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఎన్ని వెలుగులోకి వస్తున్నా పోలీసులు..
ఏప్రిల్ 2016 నుంచి బీహార్లో మద్యం అమ్మకం, వినియోగం పూర్తిగా నిషేధించారు. అయినప్పటికీ రాష్ట్రంలో మద్యం స్వైర విహారం చేస్తూనే ఉంది. ఈ విషయమై రాష్ట్రంలో అధికార విపక్షాల మధ్య తీవ్ర రగడ చెలరేగింది. బుధవారం అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ముఖ్యమంత్రి
మద్యపాన నిషేధం ఉన్న బీహార్ లో కల్తీ మద్యం తాగి ఓ స్కూలు ప్రిన్సిపల్ తో సహా ముగ్గురు మరణించారు.
బీహార్ లో కల్తీ మద్యం తాగి 11 మంది మరణించారు. 12 మంది పరిస్ధితి విషమంగా ఉంది.
గుజరాత్లో నకిలీ మద్యం 25 మంది ప్రాణాలు తీసింది. మరో 40 మంది ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. అక్రమ మద్యం వ్యాపారుల నిర్లక్ష్యమే దీనికి కారణం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరోసారి కల్తీ మద్యం కలకలం సృష్టించింది. కల్తీ మద్యం తాగి 17 మంది చనిపోయారు. చాలామంది అస్వస్థతకు గురయ్యారు.
ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్ జిల్లాలో కల్తీ మద్యం తాగిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఆదివారం(మే 20,2021) నాటికి 55 మంది చనిపోయారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో మరో 17మంది పరిస్థితి విషమంగా ఉంది. బాధితులు జేఎన్ మెడికల్ కాలేజీ, అలీగఢ్