-
Home » Spurious Liquor
Spurious Liquor
నకిలీ మద్యం కేసు.. రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు..
2022లో E 7 పేరుతో మరో ఆరుగురితో కలిసి హైదరాబాద్ లో మరో కొత్త బార్ ప్రారంభించాడు జనార్ధన్.
నకిలీ మద్యం కేసు.. రహస్య ప్రదేశంలో కింగ్ పిన్ విచారణ.. ఎవరి పేర్లు బయటకు వస్తాయో?
నకిలీ మద్యం తయారీ కేసులో నిందితుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. ఇప్పటివరకు 23మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు.
నకిలీ మద్యం కేసులో కింగ్ పిన్ జనార్దన్ అరెస్ట్.. సౌతాఫ్రికా నుంచి రాగానే..
ములకలచెరువు నకిలీ మద్యం కేసులో జనార్ధన్ రావు ఏ1గా ఉన్నాడు.
కూకట్పల్లి కల్తీ కల్లు ఘటనలో ఆరుకు చేరిన మృతుల సంఖ్య.. కల్లులో క్లోరోఫామ్, యూరియా కలుపుతున్నట్లు గుర్తింపు..
హైదరాబాద్ కూకట్పల్లిలో కల్తీ కల్లు మహమ్మారి తీవ్ర విషాదం మిగిల్చింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. 40మంది బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
బీహార్లో కల్తీ మద్యం తాగి 20 మంది మృతి
బిహార్ రాష్ట్రంలో మరోసారి కల్తీ మద్యం కాటేసింది.
తీవ్ర విషాదం.. నాటు సారా తాగి 18మంది మృతి
ఈ ఘటనపై సీఎం స్టాలిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తనను ఎంతగానో కలిచి వేసిందన్నారు. ఇలాంటి నేరాలకు పాల్పడుతున్న వారి గురించి ప్రజలకు తెలిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇస్తే చర్యలు తీసుకుంటామన్నారు.
Bihar: బిహార్లో మళ్లీ కల్తీ మద్యం కలకలం.. ఇద్దరి మృతి.. కంటిచూపు కోల్పోయిన ముగ్గురు
కల్తీ మద్యంతో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఎన్ని వెలుగులోకి వస్తున్నా పోలీసులు..
Bihar: నకిలీ మద్యం తాగి ఏడుగురు మృతి, కంటిచూపు కోల్పోయిన చాలా మంది
ఏప్రిల్ 2016 నుంచి బీహార్లో మద్యం అమ్మకం, వినియోగం పూర్తిగా నిషేధించారు. అయినప్పటికీ రాష్ట్రంలో మద్యం స్వైర విహారం చేస్తూనే ఉంది. ఈ విషయమై రాష్ట్రంలో అధికార విపక్షాల మధ్య తీవ్ర రగడ చెలరేగింది. బుధవారం అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ముఖ్యమంత్రి
Bihar : రాష్ట్రంలో మద్య నిషేధం.. కల్తీ మద్యం తాగి స్కూల్ ప్రిన్సిపల్తో సహా ముగ్గురు మృతి
మద్యపాన నిషేధం ఉన్న బీహార్ లో కల్తీ మద్యం తాగి ఓ స్కూలు ప్రిన్సిపల్ తో సహా ముగ్గురు మరణించారు.
Bihar Hooch Tragedy : బీహార్లో కల్తీ మద్యం తాగి 11 మంది మృతి
బీహార్ లో కల్తీ మద్యం తాగి 11 మంది మరణించారు. 12 మంది పరిస్ధితి విషమంగా ఉంది.