Home » Sridevi Drama Company
అక్కినేని నాగేశ్వరరావు ఒకర్ని దత్తత తీసుకున్నారట. తాజాగా ఓ హీరో ఈ విషయాన్ని ప్రకటించాడు.
ఇమ్ము - వర్ష జంటకు ఫ్యాన్స్ కూడా ఉన్నారు.
స్వప్న స్వామి అని మహిళ పేపర్ ని కేవలం కత్తెరతో కట్ చేస్తూ మనిషి ఆకారాన్ని తీసుకొస్తుంది. తాజాగా ఈ స్వప్న శ్రీదేవి డ్రామా కంపెనీ షోకి వచ్చింది.
తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ టీవీ షోకి అథ్లెటిక్ ఛాంపియన్ నందిని అగసర వచ్చింది.
కుమారి ఆంటీ ఇంత పాపులర్ అవ్వడంతో టీవీ షోలలోకి వస్తుందని, సినిమా ప్రమోషన్స్ లో వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదని అంతా అనుకున్నారు.
తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ షో తాజాగా ఎపిసోడ్ టెలికాస్ట్ అయింది. ఈ షోలో రేఖ సన్నగా అయిపోయి, గుర్తుపట్టలేనంతగా మారిపోయి, ఫేస్ కూడా మారిపోయి, చాలా వీక్ గా కనిపించింది. దీంతో రేఖ ఫోటో ప్రస్తుతం వైరల్ గా మారింది.
ఇటీవల తెలుగులో వచ్చే శ్రీదేవి డ్రామా కంపెనీ అనే షోకి వచ్చింది రేఖ. తాజాగా ప్రోమో రిలీజ్ చేయగా ఈ షోలో రేఖని చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు.