Home » start
శ్రీశైలం ప్రాజెక్టులో హైడ్రోగ్రాఫిక్ సర్వే ప్రారంభమైంది. ముంబైకి చెందిన హైడ్రోగ్రాఫిక్ నిపుణులు సర్వే చేస్తున్నారు. నిల్వ ఉన్న నీరు, పూడికపై హైడ్రో గ్రాఫిక్ సర్వే చేపట్టింది.
తెలంగాణలో దళిత బంధు పథకం అమలు అయింది. యాదాద్రి జిల్లా తుర్కపల్లి వాసాలమర్రి గ్రామం నుంచి దళిత బంధు ప్రారంభించారు.
భారత్లో కరోనా సెకండ్ వేవ్ మొదలైందా..? పెరుగుతున్న కేసుల సంఖ్యే అందుకు సంకేతమా..? లాక్డౌన్ తర్వాత సాధారణ జీవనానికి అలవాటు పడ్డ ప్రజలు మళ్లీ నిబంధనల చట్రంలోకి వెళ్లక తప్పదా? గత ఏడు రోజులుగా పెరుగుతున్న కేసులను చూస్తే అవుననే అనిపిస్తోంద�
ఏపీలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్లో పాల్గొనవచ్చు. ఉదయం 6 గంటలకే పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఎన్నికల సిబ్బంది ముందుగా మాక్ పోలింగ్ నిర్వహించారు. ఆ తర్వాత ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘ�
10th class exams start in Telangana from May 17 : తెలంగాణలో పదో తరగతి పరీక్షల తేదీలు ఖరారు అయ్యాయి. మే 17 నుంచి 26 వ తేదీ వరకు టెన్త్ పరీక్షలు జరుగునున్నాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ చిత్రా రామచంద్రన్ శనివారం (జనవరి 23, 2021) ఉత్తర్వులు జారీ చేశారు. ఫిబ్రవరి 1 వ
SSC exams start from May 17 : తెలంగాణ రాష్ట్రంలో ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. 9వ తరగతి నుంచి ఆపై తరగతుల విద్యార్థులకు పాఠాలు బోధించనున్నారు. ఈ క్రమంలో పదో తరగతి పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారా? అనే అంశంపై �
Chicken races started in both the Godavari districts : ఏపీలో సంక్రాంతి పండుగ సందడి మొదలవడంతో కోళ్ల పందాల జోరు మళ్లీ మొదలైంది. పోలీసులు ఎంత కఠినంగా వ్యవహరించినా కోడిపందాలు ఆగడం లేదు. ఉభయగోదావరి జిల్లాల్లోని అనేక ప్రాంతాల్లో కోడిపందేలు ప్రారంభమయ్యాయి. తూర్పుగోదావరి జిల్లా క
CBSE Board Exams 2020-2021 విద్యాసంవత్సరానికి గాను CBSE( Central Board of Secondary Education)బోర్డు పరిధిలోకి వచ్చే విద్యాసంస్థల్లో నిర్వహించే వార్షిక పరీక్షల తేదీలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. సీబీఎస్ఈ 10,12 తరగతులకు…మే 4 నుంచి జూన్ 10వ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తామని గురువ
Old Malakpet Repolling start : హైదరాబాద్ లోని ఓల్డ్ మలక్ పేటలో రీపోలింగ్ ప్రారంభమైంది. గుర్తు మారడంతో రీపోలింగ్ నిర్వహిస్తున్నారు. డివిజన్ లోని 69 కేంద్రాల్లో పకడ్బండీ ఏర్పాట్లు చేశారు. అంతకముందు మాక్ పోలింగ్ నిర్వహించారు. సీపీఐ అభ్యర్థికి కంకి కొడవలి బదులు.. �
Railways to start 39 special trains కరోనా వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా పరిమిత సంఖ్యలో రైళ్లను నడుపుతున్న రైల్వే శాఖ తాజాగా మరో 39 ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది. కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించడంతో మార్చి 25 నుంచి ప్రయాణీకు�