start

    జనసేన ఫుడ్ స్టాల్స్ : భవన నిర్మాణ కార్మికులకు తోడ్పాటు

    November 9, 2019 / 02:47 AM IST

    భవన నిర్మాణ కార్మికుల కోసం జనసేన ఆహార శిబిరాలు ఏర్పాటు చేయబోతోంది. డొక్కా సీతమ్మ పేరిట నవంబర్ 15, 16 తేదీల్లో నిర్వహించనుంది. అడ్డాల్లో కార్మికులు చేరే చోటు శిబిరాల ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం కళ్లు తెరిపించడమే తమ ఉద్దేశ్యమన�

    కుల భోజనం కాదు వన సంరక్షణ : పవన్ కొత్త నినాదం

    October 30, 2019 / 06:00 AM IST

    పవిత్ర కార్తీకమాసంలో పర్యావరణ కోసం ముందుకు కదిలామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. కార్తీక మాసం సందర్భంగా హైదరాబాద్ శివారులోని తన వ్యవసాయ క్షేత్రంలో వన రక్షణ పేరుతో నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

    పండుగ వేళ : శివార్లలో విపరీతమైన రద్దీ..ప్రయాణీకుల కష్టాలు

    October 26, 2019 / 02:14 AM IST

    నగరంలో ప్రయాణీకుల కష్టాలు కొనసాగుతున్నాయి. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో నగర ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. పండుగ వేళల్లో ఎంజీబీఎస్, జూబ్లి బస్ స్టేషన్లు ప్రయాణీకులతో సందడిగా కనిపించేది. ప్రస్తుతం బోసిపోతున్నాయి. నగర శివార్లకు రద్దీ మారిపోయి�

    బ్యాక్ టు స్కూల్ : కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె

    October 20, 2019 / 01:58 PM IST

    తెలంగాణ రాష్ట్రంలో ఓ వైపు ఆర్టీసీ సమ్మె..మరోవైపు 2019, అక్టోబర్ 21వ తేదీ సోమవారం నుంచి స్కూళ్లు ప్రారంభం అవుతుండడంతో ఎలాంటి సమస్యలు వస్తాయా అని పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు. బస్సులు లేకపోవడంతో స్కూళ్లకు, కాలేజీలకు తమ పిల్లలు ఎలా వెళ్లి వస్తార

    కిక్కు లక్కు : మద్యం షాపుల లక్కీ డ్రా ప్రారంభం

    October 18, 2019 / 08:03 AM IST

    తెలంగాణ వ్యాప్తంగా మద్యం దుకాణాల లక్కీ డ్రా ప్రారంభమైంది. అక్టోబర్ 18వ తేదీ ఉదయం రాష్ట్రంలోని ఏర్పాటు చేసిన 34 కేంద్రాల్లో కలెక్టర్ల సమక్షంలో లక్కీ డ్రా జరుగుతోంది. ఆయా సెంటర్ల దగ్గర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అన్ని జిల్లాల్లో అధ

    ఆర్టీసీ సమ్మె : ఉదయం 5 గంటల నుంచే మెట్రో ట్రైన్‌లు

    October 4, 2019 / 03:45 PM IST

    శనివారం (అక్టోబర్ 5, 2019) ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఉదయం 5 గంటల నుంచే మెట్రో ట్రైన్‌లు నడపాలని మెట్రో అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఎల్ అండ్ టీ మరియు మెట్రో రైల్ అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసిన మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి.. వారితో చ

    గడప వద్దకే పాలన : గ్రామ, వార్డు సచివాలయాలు ప్రారంభం

    October 2, 2019 / 01:57 AM IST

    గడప వద్దకే ప్రభుత్వ సేవలు అందించాలన్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆలోచ‌న‌ కార్యరూపం దాల్చుతోంది. జగన్‌ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన గ్రామ సచివాలయాలు అక్టోబర్ 02 నుంచి ప్రారంభమయ్యాయి. వీటి ద్వారా దాదాపు ఐదు వంద‌ల సేవ‌లను ప్రజ‌ల‌కు అందించనుం

    ఊరెళ్దాం : దసరా రద్దీ షురూ..స్పెషల్ బస్సులు రెడీ

    September 28, 2019 / 02:33 AM IST

    దసరా హాలీడేస్ వచ్చాయి. పట్ణణంలో ఉన్నవారు తమ తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు బ్యాగులతో సిద్ధమై పోయారు. సెప్టెంబర్ 28వ తేదీ నుంచి పాఠశాలలకు, కళాశాలలకు హాలీడేస్ ప్రకటించిన విషయం తెలిసిందే. చివరి క్షణంలో రద్దీ ఉంటుందనే ఉద్దేశ్యంతో తొందరగా ఊర్లకు వె

    అక్టోబర్‌ 10 నుంచి కంటి వెలుగు : షెడ్యూల్‌ విడుదల

    September 21, 2019 / 02:42 PM IST

    ఏపీ ప్రభుత్వం వైఎస్సార్‌ కంటి వెలుగు పథకాన్ని (అక్టోబర్‌ 10, 2019) లాంఛనంగా ప్రారంభించనుంది. ఈ పథకాన్ని... 2022 వరకు కొనసాగించనున్నారు.

    ట్రాఫిక్ సమస్యకి పరిష్కారం : కొత్తగా 3 మెట్రో లైన్లు

    September 7, 2019 / 07:19 AM IST

    ముంబైలో మరో మూడు మెట్రో లైన్లను ప్రధాని మోడీ ప్రారంభించారు. రూ.19 వేల కోట్ల ఖర్చుతో చేపట్టిన మూడు మెట్రో కారిడార్ల నిర్మాణానికి సంబంధించిన శిలాఫలకాన్ని ఆయన ఆవిష్కరించారు.

10TV Telugu News