start

    ఏపీలో ప్రారంభమైన గ్రూప్-2 స్ర్కీనింగ్ టెస్ట్ 

    May 5, 2019 / 05:17 AM IST

    ఏపీలో గ్రూప్-2 స్ర్కీనింగ్ టెస్ట్ ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా 727 సెంటర్లను ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటలకు పరీక్ష ప్రారంభమైంది. మధ్యాహ్నం 12 గంటల వరకు ఎగ్జామ్ కొనసాగనుంది. ఉదయం 9.30 గంటలకు

    కొత్త హంగులు : గులాబీ, తెలుపు రంగుల్లో MMTS రైళ్లు

    May 1, 2019 / 04:34 AM IST

    కొత్త MMTS రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. ఇందులో కొత్త సదుపాయాలున్నాయి. గులాబీ, తెలుపు రంగుల్లో కొత్త రైళ్లున్నాయి. కొత్త ఎంఎంటీఎస్‌ రైళ్లు మే 01వ తేదీ బుధవారం ప్రయాణించనున్నాయి. బుధవారం ఉదయం 4.30 గంటలకు, తిరిగి ఉదయం 6 గంటలకు కొత్త  ఎంఎంటీఎస్‌ రైళ్ల�

    ఫస్ట్ టైమ్ : మహిళల నియామకాల కోసం ఆర్మీ ఆన్ లైన్ రిజిస్ట్రేషన్

    April 25, 2019 / 05:50 AM IST

     మిలటరీ పోలీస్ లో మొట్టమొదటిసారిగా మహిళలను సైనికులుగా నియామకాల కోసం ఇండియన్ ఆర్మీ ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభించింది.ఇవాళ(ఏప్రిల్-25,2019) నుంచి ఆన్ లైన్ ప్రాసెస్ మొదలు అయింది. ఆర్మీ చీఫ్ గా బిపిన్ రావత్ బాధ్యతలు చేపట్టినప్పడే ఈ ప్రాజెక్ట్

    లింగంపల్లి నుంచే జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ రైలు పరుగులు

    April 16, 2019 / 02:52 AM IST

    రైల్వే ప్రయాణికులు శుభవార్త. శేరిలింగంపల్లి నియోజకవర్గంతోపాటు నగరంలోని పలు నియోజకవర్గాలకు చెందిన రైల్వే ప్రయాణికులకు ఊరట లభించింది. ఏప్రిల్ 15 సోమవారం లింగంపల్లి రైల్వే స్టేషన్‌ నుంచి జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రారంభమైంది. ఈ రైలు ఇన్న�

    మొరాయిస్తున్న EVMలు : సిక్కోలు రాజాంలో ఆగిన మాక్ పోలింగ్

    April 11, 2019 / 01:06 AM IST

    ఏపీలో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో సమస్యలు ఏర్పడుతున్నాయి. పలు జిల్లాల్లో ఈవీఎంలు మొరాయించడం..పోలింగ్ ఏజెంట్లు సకాలంలో చేరుకోకపోవడతో మాక్ పోలింగ్ ప్రారంభం కాలేదు. టెక్నికల్ సమస్యలు పరిష్కరించడానికి నిపుణులు ప్రయత్నాలు చేస్తున్నారు. రాజా�

    పోల్ డే : చిత్తూరులో మాక్ పోలింగ్ ఆలస్యం

    April 11, 2019 / 12:57 AM IST

    ఏపీలో ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఉదయం 8గంటలకు ఎన్నికల పోలింగ్ ప్రారంభం కానుంది. అయితే…జిల్లాల్లో కొన్ని అపశృతులు చోటు చేసుకుంటున్నాయి. ఉదయమే ఏజెంట్లు పోలింగ్ కేంద్రాలకు తరలిరావాలని ఈసీ అధికారులు సూచించినా..వారు చేరుకోలేదు. �

    అవినీతి అంతం : ప్రమాణస్వీకారం చేసిన లోక్‌పాల్‌ సభ్యులు

    March 27, 2019 / 12:29 PM IST

    లోక్ పాల్ కార్యాలయ జ్యుడిషియల్ సభ్యులుగా బుధవారం జస్టిస్ ప్రదీప్ కుమార్,జస్టిస్ దిలీప్ బి బోసలే,జస్టిస్ అభిలాషా కుమారి,జస్టిస్ అజయ్ కుమార్ త్రిపాఠి ప్రమాణ స్వీకారం చేశారు.

    హైటెక్ సిటీకి ’మెట్రో’ సర్వీసులకు కౌంట్ డౌన్

    March 19, 2019 / 11:38 AM IST

    హైటెక్ సిటీకి మెట్రో రైలు సేవలు రేపటి (మార్చి 20 బుధవారం) నుంచి మొదలు కానున్నాయి.

    ఏపీలో ఫస్ట్ : ఒకే రాష్ట్రం.. ఒకే సిరీస్ నెంబర్

    January 31, 2019 / 02:49 AM IST

    ఆంధ్రప్రదేశ్ లో వాహన రిజిస్టరేషన్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకొంది ప్రభుత్వం. రాష్ట్రవ్యాప్తంగా ఇకపై ఏపీ 39 సిరీస్ అమలుకానుంది. ఒకే రాష్ట్రం..ఒకే సిరీస్ విధానాన్ని రాష్ట్ర రవాణాశాఖ అమల్లోకి తీసుకొచ్చింది. బుధవారం(జనవరి 30, 2019) విజయవాడలో జ�

    పారదర్శకత కోసమే :ఫేస్ బుక్ ” షట్ డౌన్” స్టార్ట్

    January 25, 2019 / 07:24 AM IST

    సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్  తమ యాప్ ని మరింత పారదర్శకంగా ఉంచేందుకు రెడీ అయింది.  ఫేక్ న్యూస్ కు చెక్ పెట్టేందుకు రెడీ అయింది. ఇప్పటివరకు ఫేక్ న్యూస్ కట్టడి చేయడం విషయంలో ఫేస్ బుక్ తీసుకున్న చర్యలు పెద్దగా లేవనే చెప్పవచ్చు.  యూజర్లకు మ�

10TV Telugu News