Home » State Bank of India
హైదరాబాద్ హైటెక్స్లో ఎస్బిఐ ప్రాపర్టీ షో శనివారం ఘనంగా ప్రారంభమైంది. రెండురోజులపాటు జరిగే ఈ ప్రాపర్టీ షో ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ చల్లా శ్రీనివాసులు శెట్
తన తండ్రి ప్రతిష్టను దెబ్బ తీయటానికే తమపై మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కుమార్తె ఆరోపించారు.
మీకు ఎస్బీఐ బ్యాంకులో ఫిక్సడ్ డిపాజిట్లు ఉన్నాయా? అయితే మీకో గుడ్ న్యూస్.. దేశీయ ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఫిక్స్ డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను పెంచేసింది.
అతిపెద్ద బ్యాంకులన్నింటిలోనూ...ఫిక్స్ డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు అమాంతం పడిపోయాయి. అధిక వడ్డీ రేట్లు పథకాల్లోనే చేయడానికి చాలా మంది ప్రాధాన్యం ఇస్తున్నారు.
సైబర్ క్రిమినల్స్ రెచ్చిపోతున్నారు. కొత్త కొత్త రూపాల్లో మోసాలకు పాల్పడుతున్నారు. మరీ ముఖ్యంగా బ్యాంకింగ్ సంబంధిత విషయాల్లో. డిజిటల్ లావాదేవీలు పెరిగేకొద్దీ మోసాలు కూడా పెరుగుతున్న
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) తన కస్టమర్లను అలర్ట్ చేసింది. పలు సేవలకు అంతరాయం కలగనుందని తెలిపింది. సెప్టెంబర్ 15న రెండు గంటలు పాటు ఆన్
భారతీయ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) వివిధ రిటైల్ రుణాలపై ప్రాసెసింగ్ ఫీజలను రద్దు చేయడంతో పాటు వడ్డీ రేట్లను కూడా తగ్గించిం
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) రైతులకు శుభవార్త చెప్పింది. వారి కోసం కొత్త సర్వీస్ అందుబాటులోకి తెచ్చింది. రైతులు ఇకపై కిసాన్ క్రెడిట్ కార్డు రివ్యూ కోసం
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) తన కస్టమర్లకు శుభవార్త చెప్పింది. బంగారు రుణాల(gold Loans)పై బ్యాంక్ భారీగా వడ్డీరేట్లను తగ్గించింది. కరోనా మహమ్మారి ప్రభావం అనంతరం దేశవ్యాప్తంగా ప్రజలలో బంగారు రుణాలు పొందడం అధికమైంది. దీంతో �
కర్నూలు జిల్లా మంత్రాలయం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాబ్రాంచ్ దగ్గర ఈరోజు ఉద్రిక్తత నెలకొంది.