Home » State Bank of India
ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. అన్ని అవసరమైన పత్రాలను అభ్యర్థులు తప్పనిసరిగా దరఖాస్తుతో పాటు అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. సరైన వివరాలు ఇవ్వని వారి అభ్యర్థిత్వం షార్ట్లిస్టింగ్/ఇంటర్వ్యూ కోసం పరిగణలోని తీసుకోరు.
సకాలంలో EMI చెల్లించని వారి కోసం కొత్త విధానం తీసుకొచ్చింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. చాక్లెట్ బాక్స్తో వారి ఇంటికి వెళ్లి రిమైండ్ చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఈ విధానం పైలట్ దశలో ఉంది.
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అర్హతల విషయానికి వస్తే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. దరఖాస్తు చేసుకునే వారి కనీస వయస్సు 21 సంవత్సరాలు, గరిష్టంగా 30 ఏళ్లు ఉండాలి. రిజర్వ్డ్ కేటగిరీలో ఉన్న వారికి గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఇకనుంచి ఏ బ్యాంకు ఏటీఎం నుంచి అయినాసరే కార్డు లేకపోయినా క్యాష్ తీసుకోవచ్చు. ఎస్బీఐ ఖాతాదారులు కార్డు లేకుండానే నగదును తీసుకునే అవకాశాన్ని కల్పించింది. స్కాన్ చేయండి..క్యాష్ తీస్కోండి..
బ్యాంకుల్లో రూ.2,000 నోట్లు డిపాజిట్ లేదా మార్పిడి కోసం ఆధార్ కార్డ్ లాంటి గుర్తింపు పత్రాలు సమర్పించడంతోపాటు ఒక ఫార్మ్ ను పూరించాల్సివుంటుందని సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎస్ బీఐ దీనిపై స్పందించింది.
ఈ పథకంలో నగదు డిపాజిట్ చేసిన సాధారణ పౌరులకు 7.1శాతం, సీనియర్ సిటిజన్లకు 7.6శాతం వడ్డీ రేటు అందిస్తోంది. ఏప్రిల్ 12 నుంచి పునరుద్ధరించిన ఎస్బీఐ అమృత్ కలశ్ స్కీమ్.. జూన్ 30వరకు అందుబాటులో ఉండనుంది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)కు కన్సూమర్ కోర్టు షాకిచ్చింది. బెంగళూరుకు చెందిన ధరణి అనే 36ఏళ్ల మహిళలకు అనుకూలంగా తీర్పును ప్రకటించింది. అంతేకాక మహిళ విషయంలో రూ. 54 లక్షల రుణాన్ని బ్యాంకు మాఫీ చేయాలని, ఆమెకు రూ. లక్ష పరిహారం, వ్యాజ్యం ఖర్చులు కింద �
మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో గల ఎస్బీఐలో భారీగా నగదు అవకతవకలు జరిగిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది.
Bank New Charges : బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్.. జూన్ 1 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. ప్రభుత్వ బ్యాంకుల నుంచి అన్ని ఫైనాన్స్ సంస్థలు తమ సర్వీసులపై ఛార్జీలను పెంచనున్నాయి. ఈ నెల నుంచి వినియోగదారులపై ఆర్థిక భారం పడనుంది.
రావణుడు ఏలిన బంగారు లంకలో.. నేడు ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంక.. అన్నమో రావణా అంటూ ఘోషిస్తోంది.