Home » State Bank of India
మణిపూర్ లోని చురాచంద్ పూర్ జిల్లాలో బ్యాంకు ఉద్యోగిని కాల్చి చంపి దుండగులు రూ.1.15 కోట్లు దోచుకున్నారు. తన విధుల్లో భాగంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగి అరంబం రంజన్ మైటీ (37) 16 ఏటీఎంలలో డబ్బు నింపటానికి వెళుతుండగా చుర్ చందా పూర్ శాఖ బయట సెప్ట�
కరోనావైరస్ మహమ్మారి కారణంగా, డిజిటల్ లావాదేవీలలో గణనీయమైన పెరుగుదల కనిపిస్తుంది. అయితే ఇదే సమయంలో ఆన్లైన్ లావాదేవీల పెరుగుదలతో, ఆన్లైన్ మోసాలు కూడా బాగా పెరిగిపోయాయి. ఈ క్రమంలో దేశంలోని అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) తన విన
దేశీయ అతిపెద్ద బ్యాంకింగ్ దిగ్గజం.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. దేశమంతా లాక్ డౌన్ ప్రకటించడంతో తన సేవలపై వివరణ ఇచ్చింది. తమ సేవలు వినియోగదారులకు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేసింది. తమ సేవల్లో ఎలాంటి అంతరాయం వుండదని ఎస్బీఐ రిటైల్, డిజిటల్ బ్య
ఆర్థిక సంక్షోభంలో చిక్కుకొన్న యెస్ బ్యాంకు నుంచి నగదును ఉపసంహరించుకొనేందుకు ఖాతాదారులు బ్యాంకుల ముందు క్యూ కట్టడంతో కేంద్ర ప్రభుత్వం వారికి అభయమిచ్చింది. యెస్ బ్యాంకు డిపాజిటర్ల సొమ్ము భద్రంగా ఉన్నదని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి న�
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సేల్స్ విభాగంలో జూనియర్ అసోసియేట్ (క్లర్క్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో మొత్తం 8వేలకు పైగా పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో రెగ్యులర్ పోస్టులు 7వేల 870 ఉండగా.. 134 బ్యాక్ లాగ్ పోస్టులు ఉన్నాయి. ఇక
బ్యాంకుల వద్ద నిధుల కొరత లేదని..ఔత్సాహికులకు, పారిశ్రామికవర్గాలకు లోన్లు ఇస్తాం..పెట్టుబడి పెట్టుకుని వ్యాపారాలు అభివృధ్ది చేసుకోమంటున్నారు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ చైర్మన్ రజ్నీశ్ కుమార్. వచ్చే ఏడాది మార్చి ఆఖరుకల్ల�
దేశంలోని అతి పెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా తన కస్టమర్లకు షాక్ ఇచ్చింది. ఇప్పటికే వివిధ డిపాజిట్లపై వడ్డీ రేట్లు తగ్గించిన ఎస్బీఐ, తాజాగా సేవింగ్స్ ఖాతాలపై నవంబర్ 1 నుంచి కొత్త వడ్డీ రేట్లు అమలు చేయబోతోంది. బ్యాంకులో ఖ
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గానూ ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ. 70వేల కోట్ల అదనపు మూలధన నిధులను విడుదల చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన ప్రకటనపై ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) స్