Home » Statue Of Equality
ముచ్చింతల్_లో రాష్ట్రపతికి హై సెక్యూరిటీ
నేడు ముచ్చింతల్కు రాష్ట్రపతి
శ్రీరామ నగరం పులకించి పోతోంది. యాగాలు, యజ్ఞక్రతువులు, విశేషపూజలతో ఆధ్మాత్మిక పరిమళాలను వెదజల్లుతోంది. 12వ రోజు 2022, ఫిబ్రవరి 13వ తేదీ ఆదివారం ఉదయం 6.30 గంటలకు అష్టాక్షరీ మంత్ర...
ముచ్చింతల్లోని సమతామూర్తి క్షేత్రం జైశ్రీమన్నారాయణ నామస్మరణతో మార్మోగుతోంది... ఆదివారం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సమతామూర్తి కేంద్రాన్ని దర్శించుకోనున్నారు.
సమతామూర్తి సందర్శన తనకు లభించిన మహాభాగ్యం అని అన్నారు. సమతామూర్తి కేంద్రం.. ప్రపంచంలో 8వ అద్భుతం అని అభివర్ణించారు. ధర్మ పరిరక్షణకు సమతామూర్తి ప్రతిమ ప్రేరణ కలిగిస్తుందన్నారు.
సమతా క్షేత్రంలో జూ.ఎన్టీఆర్ భార్య, తల్లి..!
శనివారం భీష్మ ఏకాదశి సందర్భంగా.. విష్ణు సహస్ర పారాయణం చేయాలని, అయితే.. ఎప్పటిలా ప్రవచన మండపంలో కాకుండా.. యాగశాల చుట్టూ పారాయణం చేస్తూ ప్రదిక్షణగా వెళుదామని
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సమతామూర్తి కేంద్రాన్ని సందర్శించారు. 216 అడుగుల శ్రీరామానుజ విగ్రహం, 108 దివ్యదేశాలను దర్శించుకున్నారు. శ్రీరామానుజాచార్యుల విగ్రహాన్ని చూసి...
ముచ్చింతల్లో భగవత్ శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శుక్రవారం 10వ రోజు ఉదయం 6.30 గంటలకు అష్టాక్షరీ మంత్ర పఠనం, ఉదయం 7.30 గంటలకు...
నితిన్ గడ్కరీ సహస్రాబ్ది ఉత్సవాల్లో పాల్గొననున్నారు. 108 దివ్యదేశాలను సందర్శించనున్నారు. అలాగే ఎల్లుండి ముచ్చింతల్కు రానున్నారు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్.