Home » Statue Of Equality
ఆరో రోజు.. శాస్త్రోక్తంగా రామానుజ సహస్రాబ్ది సమారోహం
తెలంగాణ ముచ్చింతల్ లో ఆవిష్కరించిన అతి పెద్ద రామానుజ విగ్రహాన్ని ఆదివారం పవన్ కళ్యాణ్ సందర్శించారు.
జై శ్రీమన్నారయణ నినాదాలతో శ్రీరామనగరం మారుమ్రోగింది. అంగరంగ వైభంగా జరిగిన ఈ వేడుకను చూసేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు...
సోమవారం పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. దృష్టి దోష నివారణకు వైయ్యూహి కేష్టియాగం నిర్వహించనున్నారు. వ్యక్తిత్వ వికాసానికి, ఆత్మ జీవనానికి శ్రీకృష్ణ అష్టోత్తర శతనామావళి...
సమతామూర్తి సందర్శనకు రానున్న జగన్
సహస్రాబ్ది సమారోహంలో పవన్ కళ్యాణ్
శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహం ఉత్సవాలకు పలువురు వీవీఐపీలు హాజరుకానున్నారు. సమతామూర్తి విగ్రహాన్ని సందర్శించనున్నారు.
శ్రీరామనగరానికి వచ్చిన ప్రధానికి ఘనస్వాగతం లభించింది. వసంత పంచమి సందర్భంగా యాగశాలలో నిర్వహించిన విశ్వక్సేనేష్టి యాగంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ప్రధాని నరేంద్ర మోదీ.. శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్ లో రామానుజ సహస్రాబ్ది వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు. ఇక్రిశాట్ 50వ వార్షికోత్సవానికి హాజరైన ఆయన సాయంత్రం శ్రీరామ నగరంలో
జై శ్రీమన్నారాయణ నామంతో మారుమోగుతున్న ఆధ్యాత్మిక నగరి ముచ్చింతల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు సాయంత్రం పాదం మోపనున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈరోజు హైదరాబాద్ లో జరిపే రె