Home » Statue Of Equality
ప్రధాని కార్యక్రమాలన్నింటిలో పాల్గొనడంతో పాటు ఆయన విమానాశ్రయం నుంచి తిరుగు ప్రయాణమయ్యే సమయంలో వీడ్కోలు పలికే వరకూ కేసీఆర్ మోదీ వెంటే ఉంటారు.
మహా క్రతువుతో పులకిస్తున్నముచ్చింతల్
పవిత్ర యాగశాలను ప్రధానంగా నాలుగు భాగాలుగా విభజించారు. శ్రీరంగ క్షేత్రానికి ప్రతీకగా యాగశాల కుడివైపు భాగానికి భోగ మండపమని, తిరుమల క్షేత్రాన్ని స్మరించేలా
ప్రధానమంత్రి నరేంద్రమోది రేపు తెలంగాణలోని రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో పర్యటించనున్నారు.
ఆధ్యాత్మికత ఉట్టిపడుతున్న శ్రీరామనగరం ప్రజలను భక్తి పారవశ్యంలో ముంచెత్తుతోంది. యాగశాలల ప్రాంతాన్ని ప్రత్యేక ఆలయంగా...
భగవత్ రామానుజల వారి విగ్రహం చూస్తుంటే మనసుకు ఎంతో హాయిగా ఉంటుందన్నారు. ఒకేచోట 108 దివ్య దేవాలయాల నిర్మాణం, ఒకే చోట దర్శనం నిజంగా అదృష్టమే అన్నారు.
ఫిబ్రవరి 5వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ ముచ్చింతల్, ఇక్రిసాట్కి రానుండగా.. ఈ పర్యటన ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సమీక్ష నిర్వహించారు.
రానున్న రోజుల్లో సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం ప్రపంచంలోనే గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లనుంది. సమతాస్ఫూర్తి సమారోహం బుధవారం నభూతో న భవిష్యత్ అన్నట్టు మొదలయ్యింది. శ్రీ రామానుజ
లక్ష్మీనారాయణ మహాక్రతువు 11 రోజుల పాటు సాగనుంది. దేశీ ఆవుపాలతో తయారుచేసిన స్వచ్ఛమైన నెయ్యి, హోమ ద్రవ్యాల సువాసనలు భక్తులను మరో లోకంలోకి తీసుకెళ్లనున్నాయి.
శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకల్లో భాగంగా 2022, ఫిబ్రవరి 03వ తేదీ గురువారం మంత్రపూర్వకంగా అగ్నిని ఆవాహన చేస్తారు. శమీ, రావి కర్రలను మథనం చేయగా ఉధ్భవించే అగ్నిహోత్రంతో 1035 కుండాలను