Home » Steal
people steal ashes from womans pyre: మహారాష్ట్రలో జరిగిన ఓ ఘటన ప్రజల ఆర్థిక కష్టాలకు అద్దం పడుతుంది. పేదరికం, ఆర్థిక ఇబ్బందులు..ఎంతటి పనైనా చేయిస్తాయని చెప్పడానికి నిదర్శనంగా నిలుస్తుంది. ఓ గర్భిణిని దహనం చేసిన తర్వాత ఆ బూడిదను దొంగిలించటానికి ప్రయత్నించిన నలుగు
Dubai lover arrested for steal rare new born camel : సాధారణంగా తన ప్రేయసి పుట్టిన రోజైతే ఎవరైనా గూలాబీలు చాక్లెట్లు, గోల్డ్ రింగ్, లేదా తన ప్రేయసికి నచ్చిన వస్తువులు ఇస్తూ ఉంటారు. కానీ అవన్నీ రొటీన్ అనుకున్నాడోఏమో ఒక ప్రేమికుడు తన ప్రేయసికి ఒంటె పిల్లను బహుమతిగా ఇచ్చాడు. అద
Robbers steal Rs 35,000 in Guntur : గుంటూరు జిల్లాలో దోపిడి దొంగలు పట్టపగలే రెచ్చిపోయారు. నరసరావుపేట ఎస్బీఐ బ్రాంచ్ సమీంలో ఆంజనేయులు అనే రిటైర్డ్ స్కూల్ హెడ్ మాస్టర్ నుంచి రూ.35వేలను చోరీ చేశారు. డబ్బులను తీసుకుని సైకిల్పై ఇంటికి వెళ్తున్న సమయంలో దోపిడి చేశార�
Thieves steal in Visakhapatnam : విశాఖలో దోపిడి దొంగలు రెచ్చిపోయారు. అర్ధరాత్రి అచ్యుతాపురం మండలం చోడపల్లిలోని సీతారామయ్య అనే వ్యక్తి ఇంట్లోకి చొరబ్డారు. అడ్డుకోబోయిన తండ్రి కొడుకును కర్రలతో చితక్కొట్టారు. సీతారమయ్య భార్య, కూతురిని తాళ్లతో కట్టేసి 50 తులాల బం�
nepali gang: పని కావాలంటూ వస్తారు.. సైలెంట్గా వాళ్ల పని చేసుకొని పోతారు. ఇది నేపాలీ గ్యాంగ్ చోరీ ఫార్ములా.. నేపాల్ నుంచి వచ్చిన ఈ గ్యాంగ్ హైదరాబాద్లో వరుస చోరీలకు పాల్పడుతోంది. నెల రోజుల వ్యవధిలో రెండు చోట్ల భారీ మొత్తంలో దోచుకెళ్లిందీ ముఠా. ఇంట�
విశాఖలో హిజ్రాలు బరి తెగించారు. ఘరానా మోసానికి పాల్పడ్డారు. దీవెనల పేరుతో ఓ వ్యాపారిని నిలువు దోపిడీ చేశారు. అతడి దగ్గరున్న రూ.2లక్షలు దోచేశారు. రెప్పపాటులో డబ్బుతో ఉడాయించారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆ ఇద్దరి భరతం పెట్టారు. వ్యాపారి దగ్గర పె
ఢిల్లీ పోలీసులు మంగళవారం(ఆగస్టు 4, 2020) ఓ కారు దొంగను పట్టుకున్నారు. ఇప్పటివరకు అతడు 5 కార్లు చోరీ చేశాడు. కార్ల దొంగను పట్టుకోవడంలో పెద్ద విశేషం ఏముంది అనే సందేహం రావొచ్చు. కచ్చితంగా విశేషం ఉంది. వీడో రకం. అన్ని కార్లను చోరీ చేయడు. కేవలం స్విఫ్ట్ డ
చెడు మార్గంలో వెళ్లకుండా చూడాల్సిన తల్లి, అమ్మమ్మలు బాలుడిని దొంగ చేశారు. వారి స్వార్థం కోసం దొంగగా మారి..పోలీసులకు చిక్కాడు. తనను దొంగతనం చేయాలని అమ్మ, అమ్మమ్మలు చెప్పారని బాలుడు చెప్పడంతో..షాక్ తిన్నారు పోలీసులు. తల్లి పరారీలో ఉండగా..అమ్మమ్
ఏటీఎం బద్ధలుకొట్టి రూ.22లక్షలు దోచుకుపోయారుడు దుండగులు. మధ్యప్రదేశ్ లోని పన్నా జిల్లాల్లో ఆదివారం ఈ ఘటన జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. ATM సెక్యూరిటీ గార్డుకు గన్ గురిపెట్టి దొంగతనానికి పాల్పడ్డారు. సిమారియా టౌన్ లోని నేషనలైజ్డ్ బ్యాంక్ �
ఏటీఎంకి వెళ్లి డబ్బు చోరీ చేసిన వాళ్ల గురించి విని ఉంటారు, టీవీల్లో చూసి ఉంటారు. కానీ ఓ యువకుడు ఏటీఎంకి వెళ్లిన చేసిన వెరైటీ దొంగతనం గురించి తెలిస్తే విస్తుపోతారు.