Home » Stolen
ఇంట్లో దొంగతనంచేస్తుండగా ఇంటికి వచ్చిన యజమానినే ఎవరు నువ్వని అడిగి చోరీ చేస్తున్న కొత్తరకం దొంగను కంకిపాడు పోలీసులు అరెస్ట్ చేశారు. చోరీకి వచ్చి ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు ఇంట్లో టీవీ ఆన్ చేసి, ఫ్యాన్లు వేసి చోరి చేసుకుని ఉడాయించేంద
cops arrested two cops for veeravasaram police station Rs.8 Lakh stolen case : పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం పోలీసు స్టేషన్ లో చోరీకి గురైన మద్యం షాపులకు చెందిన 8లక్షల రూపాయల చోరీ కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరూ నిందితులు కానిస్టేబుల్స్ కావటం గమనార్హం. ఈ కేసును ప్రతిష్ట�
Two Pune Youth steal 26 cell phones to ‘impress their girlfriends’arrested : తమ స్నేహితురాళ్లకు ఆకట్టుకోటానికి ఇద్దరు యువకులు సెల్ ఫోన్ దొంగలుగా మారారు. మహారాష్ట్రలో, పింప్రి చించిన్వాడలో నివసించే ఇద్దరు యువకులు అమ్మాయిల ప్రేమలో పడ్డారు. వాళ్లుకు గిఫ్ట్ లు ఇస్తూ వాళ్ళను ఆకట్టుకుంట�
Statues of stolen found in London : తమిళనాడులో 42 ఏళ్ల క్రితం చోరీ అయిన విగ్రహాలు లండన్ లో లభ్యం అయ్యాయి. నాగపట్నం జిల్లా అనంతమంగళం రాజగోపాలస్వామి ఆలయంలో 1978 లో దుండగులు మూడు విగ్రహాలను చోరీ చేశారు. 15 వ శతాబ్ధానికి చెందిన రాముడు, సీత, లక్ష్మణ, ఆంజనేయుడి విగ్రహాలను చోర�
ఒడిషాలో దారుణం జరిగింది. రూ.500 లు దొంగిలించాడనే ఆరోపణలోతో ఒక మహిళ 14 ఏళ్ల బాలుడ్ని చితక్కొట్టింది, ఆ దెబ్బలకు బాలుడు కన్నుమూశాడు. ఒడిషాలోని మయూర్ భంజ్ జిల్లాలోని కరంజియా పోలీసు స్టేషన్ పరిధిలోని కియపనోపోషి గ్రామంలో నివసించే రాజన్ బెహరా (14) అనే �
చిత్తూరు జిల్లాలో సినీ ఫక్కిలో రూ.12 కోట్ల విలువైన సెల్ ఫోన్ల లారీని దొంగల ముఠా దోచుకెళ్లిన ఘటన మరువక ముందే నెలరోజుల వ్యవధిలో మరో ఘటన ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకుంది. గుంటూరు-కలకత్తా జాతీయ రహదారిపై వెళుతున్న లారీ లోంచి రూ. 80 లక్షలవిలువైన రెడ్ మ�
విజయవాడ నగరంలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. పట్టగపగలో ఒక ఇంట్లోకి చొరబడి సుమారు రూ.50 లక్షల రూపాయల విలువైన వస్తువులు నగదు అపహరించుకు పోయినట్లు తెలుస్తోంది. మొగల్ రాజపురంలోని మోడరన్ సూపర్ మార్కెట్ సందులో బ్యాంక్ కాలనీ మెయిన్ రోడ్డులో ఉన్న మాన
చోరీ చేసిన బంగారు ఆభరణాలను ఫైనాన్స్ లో తనఖా పెట్టిన వారిని అరెస్టు చేశారు ఢిల్లీ పోలీసులు. తీగలాగితే డొంక కదిలినట్లు ఈ ముఠా చేసిన నేరాలు బయటపడ్డాయి. పార్చా ముఠా సభ్యులు తమ భార్యల పేర్లతో ముథూట్ ఫైనాన్స్ లో చోరీ చేసిన బంగారు ఆభరణాలను తనఖా పెట
ఛత్తీస్ గఢ్ లో ఆవు పేడకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఏకంగా పేడను దొంగతనం చేసేస్తున్నారు. రైతులు పొగు చేసిన 100 కిలోల ఆవు పేడ చోరీకి గురికావడం సంచలనం రేకేత్తిస్తోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేష్ బాగెల్ ఇటీవలే గోధన్ న్యాయ్ యోజన పథకం తీసుకొచ్చారు. దీన�
కోవిడ్ పరిస్ధితులు, కంటైన్మెంట్ జోన్ పరిస్ధితులు ఇప్పుడు దొంగలకు అనువుగా మారుతున్నాయి. కరోనా పేషెంట్ ఇంటికి దొంగతనానికి వచ్చిన దొంగలు, ఇల్లు దోచుకుపోతూ పోతూ..ఇంట్లోని మటన్ తో విందు చేసుకుని తిని మరీ వెళ్లారు. జార్ఖండ్ లోని జెంషెడ్ పూర్ లో న�