Stolen

    Female thieves : ఇంటి యజమానినే నువ్వెవరని బెదిరించిన దొంగలు

    March 24, 2021 / 01:54 PM IST

    ఇంట్లో దొంగతనంచేస్తుండగా ఇంటికి వచ్చిన యజమానినే ఎవరు నువ్వని అడిగి చోరీ చేస్తున్న కొత్తరకం దొంగను కంకిపాడు పోలీసులు అరెస్ట్ చేశారు. చోరీకి వచ్చి ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు ఇంట్లో టీవీ ఆన్ చేసి, ఫ్యాన్లు వేసి చోరి చేసుకుని ఉడాయించేంద

    cops arrested two cops : పోలీసు స్టేషన్ కే కన్నం వేసిన ఇంటి దొంగలు అరెస్ట్

    March 20, 2021 / 05:57 PM IST

    cops arrested two cops for veeravasaram police station Rs.8 Lakh stolen case : పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం పోలీసు స్టేషన్ లో చోరీకి గురైన మద్యం షాపులకు చెందిన 8లక్షల రూపాయల చోరీ కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరూ నిందితులు కానిస్టేబుల్స్ కావటం గమనార్హం. ఈ కేసును ప్రతిష్ట�

    ప్రేమ కోసం సెల్ ఫోన్ దొంగలుగా మారిన స్నేహితులు

    January 15, 2021 / 03:49 PM IST

    Two Pune Youth steal 26 cell phones to ‘impress their girlfriends’arrested : తమ స్నేహితురాళ్లకు ఆకట్టుకోటానికి ఇద్దరు యువకులు సెల్ ఫోన్ దొంగలుగా మారారు. మహారాష్ట్రలో, పింప్రి చించిన్వాడలో నివసించే ఇద్దరు యువకులు అమ్మాయిల ప్రేమలో పడ్డారు. వాళ్లుకు గిఫ్ట్ లు ఇస్తూ వాళ్ళను ఆకట్టుకుంట�

    తమిళనాడులో 42 ఏళ్ల క్రితం చోరీ అయిన విగ్రహాలు లండన్ లో లభ్యం

    November 22, 2020 / 12:13 PM IST

    Statues of stolen found in London : తమిళనాడులో 42 ఏళ్ల క్రితం చోరీ అయిన విగ్రహాలు లండన్ లో లభ్యం అయ్యాయి. నాగపట్నం జిల్లా అనంతమంగళం రాజగోపాలస్వామి ఆలయంలో 1978 లో దుండగులు మూడు విగ్రహాలను చోరీ చేశారు. 15 వ శతాబ్ధానికి చెందిన రాముడు, సీత, లక్ష్మణ, ఆంజనేయుడి విగ్రహాలను చోర�

    రూ.500 దొంగతనం చేశాడని బాలుడ్ని కొట్టి చంపిన మహిళ

    September 24, 2020 / 05:41 PM IST

    ఒడిషాలో దారుణం జరిగింది. రూ.500 లు దొంగిలించాడనే ఆరోపణలోతో ఒక మహిళ 14 ఏళ్ల బాలుడ్ని చితక్కొట్టింది, ఆ దెబ్బలకు బాలుడు కన్నుమూశాడు. ఒడిషాలోని మయూర్ భంజ్ జిల్లాలోని కరంజియా పోలీసు స్టేషన్ పరిధిలోని కియపనోపోషి గ్రామంలో నివసించే రాజన్ బెహరా (14) అనే �

    నడుస్తున్న లారీలోంచి రూ.80 లక్షల విలువైన సెల్ ఫోన్లు చోరీ

    September 16, 2020 / 06:09 PM IST

    చిత్తూరు జిల్లాలో సినీ ఫక్కిలో రూ.12 కోట్ల విలువైన సెల్ ఫోన్ల లారీని దొంగల ముఠా దోచుకెళ్లిన ఘటన మరువక ముందే నెలరోజుల వ్యవధిలో మరో ఘటన ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకుంది. గుంటూరు-కలకత్తా జాతీయ రహదారిపై వెళుతున్న లారీ లోంచి రూ. 80 లక్షలవిలువైన రెడ్ మ�

    విజయవాడలో పట్టపగలే భారీ దోపిడీ….రూ. 50 లక్షలు దోచుకెళ్లిన దుండగులు

    September 14, 2020 / 09:01 PM IST

    విజయవాడ నగరంలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. పట్టగపగలో ఒక ఇంట్లోకి చొరబడి సుమారు రూ.50 లక్షల రూపాయల విలువైన వస్తువులు నగదు అపహరించుకు పోయినట్లు తెలుస్తోంది. మొగల్ రాజపురంలోని మోడరన్ సూపర్ మార్కెట్ సందులో బ్యాంక్ కాలనీ మెయిన్ రోడ్డులో ఉన్న మాన

    ముథూట్ ఫైనాన్స్ లో చోరీ చేసిన బంగారు ఆభరణాలు, భార్యల పేరిట తనఖా..ముఠా గుట్టు రట్టు

    August 29, 2020 / 08:21 AM IST

    చోరీ చేసిన బంగారు ఆభరణాలను ఫైనాన్స్ లో తనఖా పెట్టిన వారిని అరెస్టు చేశారు ఢిల్లీ పోలీసులు. తీగలాగితే డొంక కదిలినట్లు ఈ ముఠా చేసిన నేరాలు బయటపడ్డాయి. పార్చా ముఠా సభ్యులు తమ భార్యల పేర్లతో ముథూట్ ఫైనాన్స్ లో చోరీ చేసిన బంగారు ఆభరణాలను తనఖా పెట

    ఆవుపేడకు యమ డిమాండ్..100 కిలోల పేడను దొంగిలించారు

    August 10, 2020 / 10:52 AM IST

    ఛత్తీస్ గఢ్ లో ఆవు పేడకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఏకంగా పేడను దొంగతనం చేసేస్తున్నారు. రైతులు పొగు చేసిన 100 కిలోల ఆవు పేడ చోరీకి గురికావడం సంచలనం రేకేత్తిస్తోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేష్ బాగెల్ ఇటీవలే గోధన్ న్యాయ్ యోజన పథకం తీసుకొచ్చారు. దీన�

    కోవిడ్ పేషెంట్ ఇంటికి దొంగతనానికి వచ్చి…మటన్ వండుకుతిన్న దొంగలు

    July 20, 2020 / 06:49 AM IST

    కోవిడ్ పరిస్ధితులు, కంటైన్మెంట్ జోన్ పరిస్ధితులు ఇప్పుడు దొంగలకు అనువుగా మారుతున్నాయి. కరోనా పేషెంట్ ఇంటికి దొంగతనానికి వచ్చిన దొంగలు, ఇల్లు దోచుకుపోతూ పోతూ..ఇంట్లోని మటన్ తో విందు చేసుకుని తిని మరీ వెళ్లారు. జార్ఖండ్ లోని జెంషెడ్ పూర్ లో న�

10TV Telugu News