Home » Stolen
పబ్జి మొబైల్ గేమ్ వ్యసనం ఒక పిల్లాడిని దొంగగా మార్చింది. తన స్నేహితులతో కలిసి పబ్జి గేమ్ ఆడిన గుజరాత్ కు చెందిన 12 ఏళ్ళ పిల్లవాడు తన స్నేహితులతో ఆటలో ఓడిపోవటంతో వారికివ్వటంకోసం 3 లక్షల రూపాయలను ఇంటి నుంచి దొంగతనం చేశాడు. గుజరాత్ లోని కచ్ జిల�
దేశంలో ఇప్పుడు ఉల్లి దొంగలు పడ్డారు. ఖరీదైనదిగా మారి దేశ ప్రజల్లో కళ్లల్లో కన్నీళ్లు పెట్టిస్తున్న ఉల్లిని దొంగలు ఎత్తుకెళ్తున్నారు. తమిళనాడులో వెలుగు చూసిన ఉల్లి దొంగల ఉదంతం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. తమిళనాడులోని పెరంబల
బంగారు నగలో, లక్షల్లో డబ్బులో కాజేయలేదు. రూ. 20లక్షలు విలువ చేసే ఉల్లిపాయలు దోచుకెళ్లారు. మహరాష్ట్రలోని నాసిక్ నుంచి ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్కు వెళ్తున్న ట్రక్లో ఉల్లిపాయలు మాయమయ్యాయి. నాసిక్కు చెందిన ప్రేమ్ చంద్ శుక్లా శివపురికి �
హైదరాబాద్ హయత్నగర్లో చెడ్డీగ్యాంగ్ బీభత్సం సృష్టించారు. కుంట్లూరు గ్రామ శివారులోని యగ్నికపీఠం వేదపాఠశాలలో అర్ధరాత్రి దొంగలు చొరబడ్డారు. కిశోర్స్వామి అనే వ్యక్తిని కట్టేసి 11తులాల బంగారు ఆభరణాలు, రూ.50వేల నగదును దోచుకున్నారు. ఆరుగు�
అక్టోబర్ 2న జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని ప్రపంచవ్యాప్తంగా జరుపుకున్నారు. దేశవ్యాప్తంగా గాంధీజీ చిత్రపటాలకు నివాళి అర్పించారు. దేశానికి గాంధీజీ చేసిన సేవలను
ఉల్లి కన్నీళ్లు తెప్పిస్తోంది. ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దిగిరావడం లేదు. బంగారంలాగా మారిపోయిన ఉల్లిగడ్డలను చోరీ చేసేస్తున్నారు. బీహార్లోని పాట్నాలో ఉల్లిగడ్డల సంచులను ఎత్తుకెళ్లిన సంగతి మరిచిపోక ముందే మరో ఘటన చోటు చేసుకుంది. లక్ష రూప�
అసలే బంగారం ధర మండిపోతోంది. తులం బంగారం రూ.40వేలు ఉంది. ఎంత పసిడి ఉంటే అంత సంపన్నులుగా గుర్తిస్తారు. బంగారం అంటే ఇష్టపడని వారు ప్రపంచంలో ఉండరు. గోల్డ్
ఆదివారం ఢిల్లీలోని నిగమ్ బోధ్ ఘాట్ లో మాజీ కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో జరిగిన విషయం తెలిసిందే. అంత్యక్రియలకు పెద్ద ఎత్తున బీజేపీ నాయకులు,కార్యకర్తలు,వివిధ పార్టీల ప్రముఖులు హాజరయ్యి జైట్లీకి కడసారి వీడ్కోలు
మాజీ స్పీకర్, టీడీపీ నేత కోడెల శివప్రసాదరావు నివాసంలో చోరీ జరిగింది. కంప్యూటర్లకు సంబంధించిన మానిట్లరు పడేసి..సీపీయూలు ఎత్తుకెళ్లారు. 2019. ఆగస్టు 22వ తేదీ రాత్రి కోడెల నివాసానికి వచ్చిన వ్యక్తులు వాచ్ మెన్ను నెట్టివేశారు. అనంతరం లోనికి ప్రవ�
ఇప్పటి వరకు సైకిల్..బైకు..అది కాదంటే కార్ల దొంగతనం గురించి విన్నాం. కానీ హైదరాబాద్లో ఏకంగా బస్సునే దొంగతనం చేశారు. అదేదో ప్రైవేట్ బస్సు అనుకోకండి…ఆర్టీసీ బస్సునే దొంగిలించారు. పార్క్ చేసిన బస్సును ఎత్తుకెళ్లి కేటుగాళ్లమని నిరూపించుక�