Stolen

    రాఫెల్ రగడ : మోడీపై కేసు పెట్టి విచారించాలి

    March 7, 2019 / 05:03 AM IST

    రాఫెల్ విషయంలో ప్రధాని నరేంద్రమోడీ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. రాఫెల్ పత్రాలు చోరీకి గురయ్యాయని బుధవారం సుప్రీంకోర్టుకి కేంద్రం తెలిపిన విషయాన్ని ప్రస్తావిస్తూ..రాఫెల్ డీల్ అవినీతి జరిగిందని మరోసారి

    పాక్ విమానాలు పారిపోవాల్సిందే : సెప్టెంబర్ లో భారత్ కు రాఫెల్

    March 7, 2019 / 01:31 AM IST

    రాఫెల్ డీల్ కి సంబంధించిన కీలక డాక్యుమెంట్లు చోరీకి గురయ్యాయని బుధవారం(మార్చి-6,2019) సుప్రీంకోర్టులో కేంద్రం బాంబు పేల్చింది.రాఫెల్ డీల్ లో 2018, డిసెంబరు 14న  ప్రభుత్వానికి క్లీన్ చీట్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ మాజీ కేంద్రమంత్రి యశ్వంత్ సిన్హా, అ�

    కేంద్రం విడ్డూర సమాధానం : రాఫెల్ పత్రాలు దొంగలెత్తుకెళ్లారు

    March 6, 2019 / 09:35 AM IST

    రాఫెల్ డీల్ కి సంబంధించిన కీలక డాక్యుమెంట్లు చోరీకి గురయ్యాయని సుప్రీంకోర్టులో కేంద్రం బాంబు పేల్చింది.రాఫెల్ డీల్ లో ప్రభుత్వానికి క్లీన్ చీట్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ మాజీ కేంద్రమంత్రి యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరి, అడ్వకేట్ ప్రశాంత్ భూషణ్,

    అసెంబ్లీలో ఏడ్చిన ఎమ్మెల్యే : 10 లక్షలు పోయాయి

    February 18, 2019 / 01:00 PM IST

    ‘నా 10 లక్షలు పోయాయి..కనీసం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం లేదు…పేదోడిని…నా డబ్బును రికవరీ చేసి ఇవ్వండి…ఆ డబ్బు రాకపోతే ఆత్మహత్య చేసుకుంటా’ అంటూ ఏడ్చాడు. ఆయన ఎవరో కాదు….సాక్షాత్తూ ఓ ఎమ్మెల్యే. ఎమ్మెల్యే స్థానంలో ఉన్న ఆయనకే న్యాయం జరగడం లే

    దొంగలు దొరికారు మరి నంది ఎక్కడ

    February 2, 2019 / 03:47 AM IST

    తూర్పుగోదావరి : నంది విగ్రహం అపహరణ కేసు ఓ కొలిక్కి వచ్చింది. రామచంద్రాపురం ప్రఖ్యాత శివాలయంలో పురాతన నంది విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించిన సంగతి తెలిసిందే. అయితే..రోజులు గడుస్తున్నా…విగ్రహం ఆచూకి దొరకకపోవడంతో ఉత్కంఠ నె�

    మూడో కన్నుకే దొరకలేదు : శివాలయంలో నంది విగ్రహం చోరీ

    January 30, 2019 / 06:52 AM IST

    గుడిలో దొంగతనం జరిగిందంటే హుండీ మాయం అయిందని అనుకుటాం లేదా అమ్మవారి పట్టు చీరో, స్వామి వారి నగలో, వెండి పాత్రలో మాయం అయ్యాయి అనుకుంటాం. తూర్పు గోదావరి జిల్లాలోని రామచంద్రపురంలో మాత్రం ఏకంగా నందిశ్వరుడి విగ్రహం మాయం చేయడం కలకలం సృష్టిస్తో

10TV Telugu News