Home » Stone Attack on CM Jagan
నన్ను ఇరికించడం కోసం, నా ద్వారా లోకేశ్, చంద్రబాబును ఇబ్బంది పెట్టడం కోసం దుర్గారావుని ఈ కేసులో తీసుకెళ్లారు.
ఈ కేసుతో సతీశ్ కు సంబంధం లేదన్న లాయర్ సలీమ్.. సతీశ్ కు న్యాయం జరిగేలా చూస్తానన్నారు.
అదృష్టవశాత్తూ సీఎం జగన్ గాయంతో బయటపడటంతో పెద్ద ప్రమాదం తప్పింది.
వాళ్ళను ఇరికించాల్సిన అవసరం మాకేముంది? అని ఆయన ప్రశ్నించారు. బోండా ఉమానా? ఆయన కంటే పెద్ద వాళ్ళు ఉన్నారా? అన్నది విచారణలో తేలుతుంది.
ఏపీ సీఎం జగన్పై దాడి కేసులో అనూహ్యంగా సతీష్ అనే నిందితుడిని పోలీసులు విజయవాడ కోర్టులో హాజరుపరిచారు.
నిందితుడు దొరికితే కుట్ర కోణం తెలుస్తుంది. రాయిని చాలా బలంగా, వేగంగా విసిరాడు కాబట్టే ఇద్దరికీ గాయమైంది.
చంద్రబాబు లాంటి నీచ రాజకీయ నాయకుడు ఆంధ్ర రాష్ట్రానికి అవసరం లేదు.
YS Jagan: తన గాయం 10 రోజుల్లో తగ్గిపోతుందని, కానీ, పేదల విషయంలో..
సీఎం జగన్ మోహన్ రెడ్డిపై దాడికేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. మరో 16టీంలను ఏర్పాటు చేసి విచారణలో వేగం పెంచారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్పై జరిగిన దాడి ఘటనపై ఎన్నికల సంఘానికి విజయవాడ సీపీ కాంతి రాణా నివేదిక ఇచ్చారు.