Home » Stone Attack on CM Jagan
స్కూల్, టెంపుల్ మధ్య బహిరంగ ప్రాంతం నుంచి దాడి జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించినట్లు తెలిపారు.
జగన్మోహన్ రెడ్డి అనేవ్యక్తి లేకపోతే ముఖ్యమంత్రిని అవ్వగలననే ఒకేఒక దురుద్దేశంతో చంద్రబాబు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నాడంటూ ఆళ్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.
చాలా పకడ్బందీగా, వ్యూహం ప్రకారంగా గురిచూసి కొట్టాలని చూశారని, ప్రచారంలో కదలికల వల్ల గురితప్పి రాయి కన్నువద్ద తగిలిందని కొండాలి నాని అన్నారు.
ఆకతాయిగా విసిరిన రాయి కాదు.. చాలా బలంగా తగిలింది. బలంగా ఏదోక పరికరం ఉపయోగించి గురిచూసి కొట్టినట్లు అనిపిస్తుందని సజ్జల అనుమానం వ్యక్తం చేశారు.
ఎం జగన్ మోహన్ రెడ్డిపై రాయి దాడి ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డిలు అన్నారు
సీఎం జగన్ పై జరిగిన దాడి ఘటనతో పోలీసులు రంగంలోకి దిగారు. దాడి జరిగిన గంగానమ్మ గుడి ప్రదేశం వద్ద జల్లెడ పట్టిన పోలీసులు.. సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న మేమంతా సిద్ధం బస్సు యాత్రలో సీఎం జగన్ పై దాడి జరిగింది. విజయవాడ సింగ్ నగర్ లోని గంగానమ్మ గుడి దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది.
హింసను ప్రతి ప్రజాస్వామిక వాది ఖండించాల్సిందే. జగన్ త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను.
హింస, కుట్రలు, కుతంత్రాలను మాత్రమే నమ్ముకుని పిరికిపంద రాజకీయాలు చేస్తున్నారని మరోసారి నిరూపణ అయ్యింది.
ఎన్నికల ముందు దాడులు చేయించడం చంద్రబాబుకు అలవాటే అన్నారు.