-
Home » STORY
STORY
రామసేనుడు, హరిసేనుడు.. అంటూ కథ చెప్పి.. నవ్వులు పూయించిన సీఎం రేవంత్ రెడ్డి..
వెయ్యి ఊడల మర్రి కింద కూర్చుని కఠోరమైన తపస్సు చేశాడు. తంత్రాలన్నీ చదువుతుంటే త్రిలింగ దేశంలోని అందరికీ నిద్ర లేని పరిస్థితులు వచ్చాయి.
రాజన్న రాజ్యం పేరుతో షర్మిల కొత్త పార్టీ?
https://youtu.be/8HHnWWUSqcQ
ఎందరికో ఆయిష్షు పోసిన డాక్టర్.. అనాథలా.. హైదరాబాద్లో ఓ కరోనా కన్నీటి కథ
ఇప్పుడు దేశవ్యాప్తంగానూ... ప్రపంచవ్యాప్తంగానూ.. ఎక్కడ చూసినా కరోనా కన్నీటి కథలే.. చాలామందికి చివరిచూపు కూడా దక్కని పరిస్థితి. ఈ క్రమంలోనే నెల్లూరు జిల్లాలో ఓ డాక్టర్ పరిస్థితి విన్
Happy Christmas : క్రిస్మస్కు బహుమతులిచ్చే తాత..శాంతాక్లాజ్ కథ
క్రిస్మస్ అంటే చిన్నారులకు గుర్తుకు వచ్చిది చక్కని బహుమతులు ఇచ్చే క్రిస్మస్ తాతయ్యే. ఈ క్రిస్మస్ తాతయ్యను పశ్చిమదేశాలవారు శాంటాక్లాజ్ అంటారు. నెత్తి మీద టోపి, తెల్లని పొడవైన గడ్డం, మీసాలు, ఎర్రటి డ్రెస్, ముఖంపై చెరగని చిరునవ్వుతో చిన్నార�
‘క్రిస్మస్ చెట్టు’ : దయగల మనస్సులకు దేవుడు ఇచ్చిన కానుక
క్రిస్మస్. లోకరక్షకుడు ఏసుక్రీస్తు సామాన్య మానవుడిగా భూమిమీద పుట్టిన రోజు. క్రిస్మస్ పండుగ అంటే క్రైస్తవులకు ఎంతో ప్రత్యేకమైనది. క్రిస్మస్ పండుగ అంటే మొదటిగా గుర్తుకు వచ్చే క్రిస్మస్ చెట్టు. అసలు క్రిస్మస్ కు చెట్టుకు ఏంటి సంబంధం అంటే ఈ క్�
‘అందని ఆకాశం’ : గొల్లపూడి మారుతీరావు
గొల్లపూడి మారుతీరావు. పరిచయం అవసరం లేని పేరు. గొల్లపూడి మారుతీరావు నడిచే గ్రంథాలయంల. ఆయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆయనలో ఉన్న ప్రతిభ అన్ని రంగాల్లోను ప్రతిఫలించింది. ఎంతోమంది రచనలు చేస్తారు. ఒక్కొక్కరిదీ ఒక్కో శైలి ఉంటుంది. గొల్లపూడ
హాజీపూర్ హరర్ స్టోరీ : శ్రీనివాస్ రెడ్డి ఆకృత్యాలు
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన యాదాద్రి జిల్లా భువనగిరి జిల్లాలోని హజీపూర్ వరుస హత్యల మిస్టరీని పోలీసులు ఛేదించారు. శ్రావణి, మనీషా, కల్పనను హత్యచేసింది మర్రి శ్రీనివాస్రెడ్డేనని పోలీసులు తేల్చారు. ముగ్గురు బాలికలపైనా అత్యాచారం
ఎఫ్-16ను భారత్ కూల్చివేయలేదు : అమెరికా మేగజైన్ కథనం
ఎఫ్-16 కూల్చివేతపై మళ్లీ వివాదం మొదలైంది. ఇప్పటికే దీనిపై భారత్, పాకిస్తాన్ భిన్న వాదనలు వినిపిస్తుంటే.. తాజాగా అగ్రరాజ్యంలోని ఓ మేగజైన్ సంచలన కథనాన్ని ప్రచురించింది.
కేజ్రీవాల్ కు బాబు రూ.50 కోట్లిచారట: ఇదో లెక్కా అంటున్న వైసీపీ
ఏపీ ఎన్నికల్లో సీఎం చంద్రబాబు తరపున ప్రచారం చేసేందుకు పలువురు నేతలు క్యూ కడుతున్నారు. ఇప్పటికే ఫరూక్ అబ్దుల్లా..అరవింద్ కేజ్రీవాల్ ప్రచారంలో పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో టీడీపీ తరఫున ప్రచారం చేయడానికి వచ్చిన ఢిల్లీ సీఎం అరవింద్ కే�
డిసైడింగ్ ఫ్యాక్టర్ : జహీరాబాద్ విజేతను నిర్ధారించేది కామారెడ్డి జిల్లా
తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల వేడి క్రమంగా పెరుగుతోంది. అభ్యర్థులపై కసరత్తు చేస్తున్న పార్టీలు… గెలుపు ఓటములను నిర్ధారించే సెగ్మెంట్లపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాయి. ఈ క్రమంలోనే జహిరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పైనా కసరత్తు చేస్తున్నా�