student

    ప్రతి విద్యార్థికి పూర్తిగా ఫీజురీయింబర్స్ మెంట్

    September 6, 2019 / 08:45 AM IST

    శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న ఏపీ సీఎం జగన్.. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. కిడ్నీ రీసెర్చ్ సెంటర్‌తో కూడిన 200 పడకల ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్లపేటలో మత్స్యకారుల కోసం నిర్మించనున్న �

    అసలేం జరిగింది : ట్రిపుల్ ఐటీ విద్యార్థిని సూసైడ్

    September 1, 2019 / 01:50 PM IST

    కృష్ణా జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో కలకలం రేగింది. ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. గల్స్ హాస్టల్ లో ఈ ఘటన జరిగింది. ఫ్యాన్ కి ఉరేసుకుని భాగ్యలక్ష్మి

    శిశువుకు జన్మనిచ్చిన ఇంటర్ విద్యార్థిని

    September 1, 2019 / 12:25 PM IST

    ఓ ఇంటర్మీడియట్ విద్యార్థిని ఆడశిశువుకు జన్మనిచ్చింది. దీనికి కారణమైన 17 ఏళ్ల బాలుడిని పోక్సో చట్టం కింద పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం తిరుప్పూర్ జిల్లా వడుకపాళెయం ప్రాంతానికి చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థినికి కడుపు నొప్ప�

    బీజేపీ నాయకుడు “స్వామి”పై లైంగిక ఆరోపణలు..యువతి అదృశ్యం

    August 28, 2019 / 04:18 AM IST

    మూడు రోజుల క్రితం బీజేపీ నాయకుడు, మాజీ కేంద్రమంత్రి స్వామి చిన్మయానంద్‌ పై ఫేస్ బుక్ లైవ్ ద్వారా  లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన 23ఏళ్ల లా విద్యార్థిని అదృశ్యం కేసులో చిన్మయానంద్ పై ఉత్తరప్రదేశ్ లోని షాజహన్‌పూర్‌ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశ�

    లండన్‌లో తెలంగాణ విద్యార్థి అదృశ్యం

    August 24, 2019 / 01:14 AM IST

    లండన్‌లో చదువు కోసం వెళ్లిన తెలుగు విద్యార్థి హర్ష అదృశ్యమయ్యాడు. ఖమ్మం బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఉదయ్‌ ప్రతాప్‌ కుమారుడే హర్ష. అయితే హర్ష శుక్రవారం మధ్యాహ్నం నుంచి కనిపించకుండా పోయినట్టు తెలుస్తోంది. మిస్సింగ్‌ కేసు కూడా నమోదైంది. లండన్‌ల

    తెలంగాణలోనే తొలి స్టూడెంట్ : చైనా ఇంటర్న్ షిప్ సాధించిన కూలీ కూతురు

    May 1, 2019 / 06:49 AM IST

    కుమారమ్ భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్ లోని నవోదయ విద్యాలయంలో ఇంటర్మీడియట్ పూర్తి చేసింది మమత. తండ్రి పోచన్న. నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ మండలంలో నివసించే పొచన్న.. రోజువారీ కూలీ. 

    విపక్షాలను చూస్తుంటే స్కూల్ పిల్లలు గుర్తుకొస్తున్నారు

    April 24, 2019 / 07:07 AM IST

    విపక్షాలపై మరోసారి ప్రధాని మోడీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం(ఏప్రిల్-24,2019)జార్ఖండ్ రాష్ట్రంలోని లోహర్దగాలో నిర్వహించిన ర్యాలీలో మోడీ మాట్లాడుతూ…నిన్నటివరకు విక్షకాలు మోడీని తిడుతుండేవి.కానీ న�

    అమెరికా బూస్టన్ బీచ్ లో తెలంగాణ విద్యార్థి మృతి

    April 23, 2019 / 07:48 AM IST

    వాషింగ్టన్‌: అమెరికాలోని బూస్టన్‌ బీచ్‌లో తెలంగాణ విద్యార్థి గల్లంతయ్యాడు. ఈస్టర్ పండుగ సందర్భంగా స్నేహితులతో సరదాగా గడిపేందుకు బీచ్ కు వెళ్లిన శ్రావణ్ కుమార్ గల్లంతయ్యాడు. దీంతో అతని స్నేహితులు రెస్క్యూ టీమ్ కు సమాచారమందించారు. వెంటనే ఘ�

    ఆజంఘడ్‌ మదరసా విద్యార్ధి సివిల్స్ కు ఎంపిక

    April 22, 2019 / 10:47 AM IST

    యూపీఎస్సీ పరీక్షల్లో 751 వ ర్యాంకు సాధించిన ఆజంఘడ్‌ మదరసా విద్యార్ధి షాహిద్‌ రజా ఖాన్‌ సివిల్స్ కు ఎంపికయ్యారు. కైఫీ ఆజ్మీషిబ్లీ నోమానీల జన్మస్థలమైన ఆజంఘడ్‌ మదరసా తాను బాగా చదువుకునేందుకు ఉపయోగపడిందని ఖాన్‌ షాహిద్‌ రజా ఖాన్‌ అన్నారు. బీహా

    ఇంటర్ విద్యార్ధులు ఆత్మహత్య

    April 19, 2019 / 07:21 AM IST

    హైదరాబాద్: ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ కావడంతో మనస్తాపం చెంది, విద్యార్ధులు ఆత్మహత్య చేసుకున్న వేర్వేరు సంఘటనలు వారి కుటుంబాల్లో విషాదాన్ని నింపుతున్నాయి. కుషాయిగూడ పోలీస్టేషన్ పరిధిలో ఏఎస్ రావు నగర్ లో నివసించే డి.నాగేందర్ నారాయణ కళా

10TV Telugu News