student

    విషాదం : ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

    April 19, 2019 / 03:40 AM IST

    హైదరాబాద్ లో విషాదం నెలకొంది. ఇంటర్మీడియట్ పరీక్షలో ఫెయిలైనందుకు మనస్తాపానికి గురైన ఓ విద్యార్థిని ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.

    టీచర్ చితకబాదడంతో చిన్నారి మృతి

    April 18, 2019 / 06:59 AM IST

    వనపర్తి జిల్లాలో టీచర్ ఆగ్రహానికి చిన్నారి బలి అయింది. సరిగ్గా చదవడం లేదని చితకబాదడంతో మృతి చెందాడు.

    విషాదం : ఇంటర్ విద్యార్ధిని ఆత్మహత్య

    April 13, 2019 / 10:42 AM IST

    హైదరాబాద్ : రాయదుర్గం పోలీసు స్టేషన్ పరిధి చిత్రపురికాలనీలో విషాదం చోటు చేసుకున్నది. ఇంటర్ మొదటి సంవత్సరం  చదివిన హిందూశ్రీ  అనే  18 సంవత్సరాల విద్యార్ధిని ఆత్మహత్యకు పాల్పడింది. LIG  అపార్ట్‌మెంట్‌లోని నాలుగో అంతస్తు నుంచి దూకి శనివా�

    స్కూల్ లో ఉరి వేసుకుని విద్యార్థిని ఆత్మహత్య

    April 6, 2019 / 05:36 AM IST

    తమిళనాడులో విషాదం నెలకొంది. పాఠశాల మరుగుదొడ్డిలో విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కడలూరు జిల్లా కాట్టుమన్నార్‌ ఆలయం సమీపం కుమరాట్చి మెయ్యత్తురైకి చెందిన ఏలుమలై (39) ఉప్పు వ్యాపారి. అతని రెండో కుమార్తె దు�

    పరీక్షల్లో ‘పబ్‌జీ’ గేమ్‌ గురించి రాసిన ఇంటర్ విద్యార్థి

    March 22, 2019 / 03:02 AM IST

    ఓ ఇంటర్‌ విద్యార్థి పరీక్షల్లో పబ్‌జీ గేమ్‌ గురించి రాసి ఫెయిల్‌ అయ్యాడు.

    అడిగితే కొడతాం: స్టూడెంట్‌ కుటుంబాన్ని ఉతికారేసిన కాలేజి యాజమాన్యం

    March 19, 2019 / 10:26 AM IST

    సాధారణంగా తప్పు చేసిన స్టూడెంట్‌ను మందలించిన కాలేజి సస్పెండ్ చేయడమో.. టీసీ ఇచ్చేయడమో జరుగుతుంటాయి. కొన్నిసార్లు కాలేజిలో తప్పు జరిగితే స్టూడెంట్ కుటుంబాలే బుద్ది చెప్పడం కూడా చూశాం. కానీ, రాజస్థాన్ లోని కాలేజిలో జరిగిన తీరు చూస్తే.. షాక్ కు �

    ఎవరైతే ఏంటి..క్యూలో రండి : హోంమంత్రిని నిలదీసిన విద్యార్థిని

    March 6, 2019 / 07:23 AM IST

     రాజకీయ నాయకులు ఎక్కడికెళ్లినా ఎక్కువగా సామాన్య ప్రజల మాదిరిగా క్యూలో నిలబడటానికి ఇష్టపడరు. ఓటు వేయడానికి వెళ్లినప్పుడు కూడా క్యూలో నిలబడటానికి కొందరు ఇష్టపడరు.

    రవళికి ఎర్రబెల్లి నివాళి  : నిందితుడ్ని వదిలేది లేదు 

    March 5, 2019 / 06:34 AM IST

    వరంగల్‌: రవళి మృతి కేసులో  నిందితుడిని వదిలిపెట్టేది లేదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు స్పష్టం చేశారు.  పెట్రోల్ దాడి చేసిన ప్రేమోన్మాదిని కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. గాంధీ ఆస్పత్రిలో రవళి మృతదేహానికి నివాళులర్పించిన ఎర్రబెల్ల�

    ఇంటర్ ఎగ్జామ్ రాస్తూ గుండెపోటుతో స్టూడెంట్ మృతి

    March 2, 2019 / 08:23 AM IST

    సికింద్రాబాద్: ఇంటర్మీడియేట్ పరీక్షల్లో విషాదం చోటు చేసుకుంది. పరీక్ష రాయటానికి వచ్చిన విద్యార్ధి హర్ట్ ఎటాక్ తో మృతి చెందటంతో ఒక్కసారిగా పరీక్షా కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. సికింద్రాబాద్ వైఎంసీఎ గవర్నమెంట్ న్యూ జూనియర్ కాలేజీలో ఒక�

    కాపీ కొడుతూ దొరికి బిల్డింగ్ పై నుండి దూకేసింది

    February 28, 2019 / 03:08 AM IST

    తెలంగాణ వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరిక్షలు బుధవారం ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్ధులు పరిక్షలు రాస్తున్నవేళ విద్యాశాఖ మాస్ కాపీయింగ్ పాల్పడకుండా ఉండేందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేసింది. ఈ క్రమంలో హన్మకొండలోని �

10TV Telugu News