-
Home » Supreme Court Of India
Supreme Court Of India
పెళ్లి జరిగిన 18 నెలలకే విడాకులు, భార్య రూ.12 కోట్ల భరణం, ఫ్లాట్ డిమాండ్ కేసు.. సుప్రీంకోర్టు తుది తీర్పు.. భరణం వచ్చిందా?
"చదువుకుని, పనిచేసే సామర్థ్యం ఉన్నవారు సోమరిగా ఉంటూ భరణం కోసం ఎదురుచూడటం సరికాదు. ప్రతి ఒక్కరూ స్వావలంబనతో జీవించాలి" అని జస్టిస్ గవాయ్ చేసిన వ్యాఖ్యలు ఈ తీర్పు ప్రాముఖ్యతను తెలియజేస్తున్నాయి. ఈ తీర్పు భరణం కేసులలో ఒక మైలురాయిగా నిలిచిపోయే
ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో వాదనలు..
కవిత తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించగా.. ఈడీ, సీబీఐ తరపున అడిషనల్ సొలిసిటరీ జనరల్ ఎస్వీ రాజు, డిపి సింగ్ వాదనలు వినిపించారు.
కోల్కతా జూనియర్ వైద్యురాలి హత్యోదంతంలో భయంకర నిజాలు
వైద్యులు దేవాలయంలా భావించే ఆస్పత్రిలోనే యువ వైద్యురాలిని అమానవీయంగా బలిగొనడంతో దేశం యావత్తు దిగ్భ్రాంతికి గురైంది. ట్రైనీ డాక్టర్ను చెరబట్టి కిరాతంగా ప్రాణాలు తీశారని పోస్ట్మార్టం రిపోర్టులో రివీలయింది.
కోల్కతాలో జూనియర్ వైద్యురాలిపై హత్యాచారం కేసు.. సీల్డ్ కవరులో స్టేటస్ రిపోర్టు
పోలీసుల దర్యాప్తులో నిర్లక్ష్యాన్ని బయటపెట్టిన సీబీఐ అలాగే ఘటనాస్థలాన్ని సురక్షితంగా ఉంచకపోవడంపై ఆక్షేపణ వ్యక్తం చేసింది.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకం.. తెలంగాణ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే
గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంపై గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సర్వోన్నత న్యాయస్థానం 'స్టే' విధించింది.
సుప్రీంకోర్టు 4 రీజినల్ బ్రెంచ్లు ఏర్పాటు చేయాలి: బీఆర్ఎస్ లీగల్ సెల్
ముంబై, కలకత్తా, హైదరాబాద్ లేదా చెన్నైలో సుప్రీంకోర్టు రీజినల్ బ్రెంచ్లు ఏర్పాటుపై కేంద్రం దృష్టి పెట్టాలని కేంద్రానికి బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ విజ్ఞప్తి చేసింది.
ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు తీర్పుపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
వర్గీకరణపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
సుప్రీంకోర్టు తీర్పుపై మందకృష్ణ మాదిగ హర్షం.. చంద్రబాబుకు ప్రత్యేక ధన్యవాదాలు
ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ హర్షం వ్యక్తం చేశారు.
ఢిల్లీ కోచింగ్ సెంటర్ విషాదం.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ
ఢిల్లీ రాజేంద్రనగర్లోని రావూస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్లో ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో తమ హక్కులు కాపాడాలంటూ సీజేఐకి యూపీఎస్సీ అభ్యర్థి ఒకరు లేఖ రాశారు.
జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్కు సుప్రీంకోర్టులో భారీ ఊరట
మనీలాండరింగ్ కేసులో హేమంత్ సోరేన్కు జార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్ను సోమవారం సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది.