Home » Supreme Court Of India
"చదువుకుని, పనిచేసే సామర్థ్యం ఉన్నవారు సోమరిగా ఉంటూ భరణం కోసం ఎదురుచూడటం సరికాదు. ప్రతి ఒక్కరూ స్వావలంబనతో జీవించాలి" అని జస్టిస్ గవాయ్ చేసిన వ్యాఖ్యలు ఈ తీర్పు ప్రాముఖ్యతను తెలియజేస్తున్నాయి. ఈ తీర్పు భరణం కేసులలో ఒక మైలురాయిగా నిలిచిపోయే
కవిత తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించగా.. ఈడీ, సీబీఐ తరపున అడిషనల్ సొలిసిటరీ జనరల్ ఎస్వీ రాజు, డిపి సింగ్ వాదనలు వినిపించారు.
వైద్యులు దేవాలయంలా భావించే ఆస్పత్రిలోనే యువ వైద్యురాలిని అమానవీయంగా బలిగొనడంతో దేశం యావత్తు దిగ్భ్రాంతికి గురైంది. ట్రైనీ డాక్టర్ను చెరబట్టి కిరాతంగా ప్రాణాలు తీశారని పోస్ట్మార్టం రిపోర్టులో రివీలయింది.
పోలీసుల దర్యాప్తులో నిర్లక్ష్యాన్ని బయటపెట్టిన సీబీఐ అలాగే ఘటనాస్థలాన్ని సురక్షితంగా ఉంచకపోవడంపై ఆక్షేపణ వ్యక్తం చేసింది.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంపై గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సర్వోన్నత న్యాయస్థానం 'స్టే' విధించింది.
ముంబై, కలకత్తా, హైదరాబాద్ లేదా చెన్నైలో సుప్రీంకోర్టు రీజినల్ బ్రెంచ్లు ఏర్పాటుపై కేంద్రం దృష్టి పెట్టాలని కేంద్రానికి బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ విజ్ఞప్తి చేసింది.
వర్గీకరణపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ హర్షం వ్యక్తం చేశారు.
ఢిల్లీ రాజేంద్రనగర్లోని రావూస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్లో ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో తమ హక్కులు కాపాడాలంటూ సీజేఐకి యూపీఎస్సీ అభ్యర్థి ఒకరు లేఖ రాశారు.
మనీలాండరింగ్ కేసులో హేమంత్ సోరేన్కు జార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్ను సోమవారం సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది.