Home » Surender Reddy
Chiranjeevi – Sye Raa: మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో, స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన హిస్టారికల్ ఫిల్మ్.. ‘సైరా నరసింహారెడ్డి’.. బిగ్ బి అమితాబ్ బచ్చన్, నయనతార, తమన్నా, జగపతిబాబు, సుదీప్, విజయ్ సేతుపతి
అక్కినేని నాగార్జున చిన్నకొడుకు అఖిల్ ఫస్ట్ సినిమాకి వచ్చిన హైప్ చూస్తే తప్పకుండా యూత్ స్టార్ అవుతాడనుకున్నారంతా.. అంచనాలను అందుకోలేకపోయినా ఓ రకంగా అతనికి మంచిదే అయింది. సినిమా సినిమాకు తనను తాను మౌల్డ్ చేసుకుంటూ యూత్, ఫ్యామిలీ ఆడియన్స్క
:ప్రస్తుతం టాలీవుడ్లో ‘బి ది రియల్ మేన్’ ఛాలెంజ్ ట్రెండింగ్లో ఉంది. లాక్డౌన్ కారణంగా ఇళ్లలోనే ఉంటున్న సినీ ప్రముఖులు తమ భార్యలకు వంట పనిలోనూ, ఇంటి పనిలోనూ సహాయ పడాలన్నదే ఈ ఛాలెం
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించి హిస్టారికల్ మూవీ.. ‘‘సైరా నరసింహారెడ్డి’’ విజయవంతంగా 50 రోజుల ప్రదర్శన పూర్తి చేసుకుంది..
‘సైరా’ తర్వాత స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత ఓ సినిమాకు సన్నాహాలు చేస్తున్నారు..
చిరంజీవి ‘సైరా’ చూడవలసిందిగా కోరగా.. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ‘సైరా’ సినిమా చూశారు..
రీసెంట్గా హైదరాబాద్లో ‘సైరా’ సక్సెస్ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు విచ్చేశారు. నటసింహా నందమూరి బాలకృష్ణ ఈ ఫంక్షన్లో సెంట్రాఫ్ అట్రాక్షన్గా నిలిచాడు..
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన ‘సైరా నరసింహారెడ్డి’.. చిత్రాన్ని తెలంగాణా రాష్ట్ర గవర్నర్ తమిళిసై కుటుంబ సభ్యులతో కలిసి చూశారు..
తెలంగాణా రాష్ట్ర గవర్నర్, డా. తమిళిసై గారిని మెగాస్టార్ చిరంజీవి కలిశారు.. మాటల సందర్భంలో సైరా చిత్రాన్ని చూడవలసిందిగా చిరు గవర్నర్ను కోరగా.. ఆమె తప్పకుండా చూస్తానని చెప్పారు..
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన హిస్టారికల్ మూవీ.. ‘సైరా నరసింహారెడ్డి’.. సక్సెస్ అయిన సందర్భంగా మూవీ టీమ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గ్రాండ్ సక్సెస్ పార్టీ ఇచ్చారు.