Home » suryapet district
ప్రమాద సమయంలో బస్సులో 55 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.
ధరణి ఆపరేటర్ జగదదీశ్ తో కలిసి అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించారు.
సూర్యాపేట జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ యువకుడ్ని నలుగురు యువకులు చితకబాదారు.
సూర్యాపేట, వరంగల్, సంగారెడ్డి జిల్లాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 11మంది మృతి చెందగా.. పలువురు గాయాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగిఉన్న లారీని వెనక నుంచి కారు ఢీకొట్టడంతో అందులో ఉన్న ఓ చిన్నారితో సహా ..
సూర్యాపేట జిల్లా మోతే మండల కేంద్రం వద్ద సూర్యాపేట - ఖమ్మం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కాన్వాయ్కు ప్రమాదంజరిగింది. కాన్వాయ్లోని వాహనాలు ఒకదానికొకటి ఢీకున్నాయి.
సీఎం కేసీఆర్ మెదక్, సూర్యాపేట జిల్లాల్లో పర్యటించనున్నారు. ఇందుకోసం తేదీలు ఖరారయ్యాయి.
ఓ పిల్లి బావిలో పడిపోయింది. 48 గంటలు దాటిపోయింది. దానిని కాపాడటానికి స్ధానికులు చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. దాని ప్రాణాలు కాపాడారా? అది బయటకు రాగలిగిందా?
బీఆర్ఎస్ లో మాదిగలకు తగిన గుర్తింపు లేదని చెప్పుకొచ్చారు. పార్టీలో మాదిగలకు అవమానం జరుగుతోందని అన్నారు.