Home » Suryapet
farmers difficulties for tokens: ధాన్యం కొనుగోలు టోకెన్ల కోసం కార్యాలయాలకు రైతులు భారీగా తరలివస్తున్నారు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల, పాలకవీడు, గరిడేపల్లి మండలాల్లో .. టోకెన్ల కోసం రైతులు బారులు తీరారు. నేరేడుచర్లలో రైతులు తెల్లవారుజూము నుంచే వ్యవసాయాధికారి �
gautam kidnap case: సూర్యాపేటలో కిడ్నాప్ అయిన బాలుడు గౌతమ్ కథ సుఖాంతమైనప్పటికీ.. అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. 24గంటల పాటు గౌతమ్ ఎక్కడున్నాడు? బాలుడ్ని కిడ్నాప్ చేసింది ఎవరు? కిడ్నాప్ చేసిన తర్వాత బాబును ఎక్కడికి తీసుకెళ్లారు? కిడ్నాపర్ల సమాచారాన
kidnapped Suryapet boy Gowtham safe : సూర్యాపేటలో కిడ్నాప్ అయిన ఐదేళ్ల బాలుడు గౌతమ్ కథ సుఖాంతమైంది. కిడ్నాప్ అయిన 24 గంటల్లోనే బాలుడు క్షేమంగా తిరిగొచ్చాడు. అయితే అతడిని ఎవరు కిడ్నాప్ చేశారన్నదే తేలలేదు. బాలుడిని కిడ్నాపర్స్ వదిలిపెట్టారా.. లేక పోలీసులే ఆచూకీ
Suryapet Boy missing case : సూర్యాపేటలో బాలుడు అదృశ్యం కేసులో కొత్త ట్విస్ట్ వచ్చింది .. బాబు కర్నూలులో ఉన్నాడంటూ సమాచారమందించారు గుర్తు తెలియని వ్యక్తులు. ఈ సమాచారాన్ని బాలుడి ఇంటి వద్ద ఉన్న టైలర్కు ఫోన్ చేసి తెలిపారు.. దీంతో అప్రమత్తమైన పోలీసులు దర్యాప�
police four marriages: అతడు చేసేది పోలీస్ ఉద్యోగం. ఎవరైన తప్పు చేస్తే వారికి బుద్ధి చెప్పడం అతడి పని. కానీ…ఇది తప్పు అని చెప్పాల్సినోడే.. తప్పుడు మార్గం ఎంచుకున్నాడు. ఒకరు కాదు..ఇద్దరు కాదు..ఏకంగా నలుగురు మహిళల్ని మోసం చేశాడు. ఒకరికి తెలియకుండా మరొకరి మెడ�
Telangana : Suryapet సూర్యాపేట జిల్లాలో మహేశ్ అనే ట్రాఫిక్ కానిస్టేబుల్ నిత్య పెళ్లికొడుకుగా మారాడు. ఒకటీ రెండూ కాదు ఏకంగా నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడు. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసు జాబులో ఉండికూడా విడాకులు తీసుకోకుండా పెళ్లి మీద పెళ్లిళ్లు చేసుకు�
Karthika Deepam Actress Surprise gift:‘కార్తీకదీపం’ ఫేమ్ ప్రేమీ విశ్వనాథ్(వంటలక్క)ను ఒక అభిమాని ట్వీట్ బాగా ఆకట్టుకుంది. ఆ అభిమాని తననేమీ కోరకపోయినా.. తన సీరియల్ విషయమై చేసిన రిక్వెస్ట్కు ఆమె ఫిదా అయ్యారు. కార్తీక దీపం సీరియల్ ప్రసారమవుతున్న సమయంలోనే.. ఐపీఎల్ ప్ర�
ఇంటి కొచ్చిన కోడలితో, మామ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. కూతురులా చూసుకోవాల్సిన కోడలితో శృంగారం జరిపాడు. మొగుడుతోనూ,మామ తోనే సుఖాన్ని పొందుతున్న భార్య అందుకు అభ్యంతరం చెప్పలేదు. గుట్టుగా ఇద్దరితోనూ మెలుగుతోంది. భార్య అక్రమ సంబంధం తెలిసిన
తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేటలో కరోనా సోకిన ఓ మహిళ అష్టాచెమ్మా ఆడి 31మందికి కరోనా అంటించిన ఘటన మర్చిపోక ముందే.. ఏపీలోని విజయవాడలోనూ అలాంటి ఘటన ఒకటి వెలుగుచూసింది. ఓ వ్యక్తి పేకాట ఆడి 17మందికి కరోనా అంటించినట్లు తేలింది. ఏపీలో కరోనా కేసుల సంఖ్�
తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఇంకా తాండవం చేస్తోంది. ఇప్పటికే లాక్ డౌన్ కఠినంగా అమలు చేస్తున్నారు. ప్రజలు ఎవరూ బయటకు రావొద్దని..వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకుతుందని..బతికుంటే బలిసాకు తినొచ్చు..ఎక్కడి వారెక్కడే ఉండాలని..వైరస్ ఎలా వ్యాపిస్తుందో ఎవ�