Home » Suspense
ఏపీ కేబినెట్ భేటీపై సస్పెన్స్ కొనసాగుతోంది. మే 14న సమావేశం జరుగుతుందా లేదా అన్న ఉత్కంఠ నెలకొంది. కేబినెట్ సమావేశానికి కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఇంతవరకు ఎలాంటి అనుమతి రాలేదు. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి కోసం ఇటు ముఖ్యమంత్రి, అటు అధికార
లాస్ట్ వరకు ఎంత ట్రై చేసినా... టీఆర్ఎస్ నుంచి టికెట్ దక్కలేదు. పార్టీ మారుదాం అనుకున్నా.. గెలుస్తామా లేదా అనే అనుమానం..
మొత్తంగా 200 మంది ఓ పోలింగ్ బూత్ లో ఉండటానికి ఈసీ ఏర్పాట్లు చేయాల్సి ఉంది. ఇదే ఇప్పుడు అధికారులకు సమస్యగా మారింది.
టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల జాబితా ఉత్కంఠ రేపుతోంది. ఇప్పటికే ఆరుగురు ఎంపీ అభ్యర్థులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.