Home » Suspension
న్యూజిలాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో తొలి మ్యాచ్లో అరంగేట్రం చేసిన ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ ఓలీ రాబిన్సన్పై చర్యలు తీసుకుంది ఇంగ్లాండ్ క్రికెట్ బోర్టు. ఇంగ్లాండ్ మరియు వేల్స్ క్రికెట్ బోర్డు(ECB) రాబిన్సన్ను అంతర్జాతీయ క్రికెట్ నుం
కరోనా మహమ్మారి కోట్లాది కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అనేక కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాయి. ఇది చాలదన్నట్టు వారిపై జీఎస్టీ రూపంలో అదనపు భారం పడింది. విపత్కర సమయంలోనూ కరోనా బాధితులపై వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) మోత మోగుతూనే ఉం
పోలింగ్ తేదికి రెండు రోజులు ముందు ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలను నిలిపివేస్తూ హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. ఓటర్ల జాబితాను సవరించిన తర్వాత ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. దీంతో రేపు జరగాల్సిన కార్పొరేషన్ ఎన్నికలు వాయిదా పడ్డాయి.
Farmers’ protest in Delhi borders : ఢిల్లీ సరిహద్దులో రైతుల ఉద్యమం మరింత ఉద్ధృతమవుతుంది. 67 రోజులుగా కొనసాగుతున్న ఉద్యమం మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు.. సిద్ధమవుతున్నారు అన్నదాతలు. ఉత్తరాది రాష్ట్రాల నుంచి ఢిల్లీ సరిహద్దులకు భారీగా చేరుకుంటున్నారు. సింఘు, ట�
AP government employees : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పించనర్లకు ఏపీ ప్రభుత్వం కరవు భత్యాన్ని నిలిపివేసింది. ఈ మేరకు శుక్రవారం (నవంబర్ 6, 2020) రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2020 ధరలకు అనుగుణంగా చెల్లించాల్సిన కరవు భత్యాన్ని నిలిపివేయాలని కేంద్ర ప్ర�
India Extends Suspension Of Scheduled International Flights కరోనా వైరస్ దృష్ట్యా అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై నవంబరు 30 వరకు నిషేధం కొనసాగిస్తున్నట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. అయితే, కొన్ని ఎంపిక చేసిన రూట్లలో మాత్రం అంతర్జాతీ
వ్యవసాయ బిల్లుల ఆమోదం సందర్భంగా రాజ్యసభలో సస్పెన్షన్ కు గురైన ఎనిమిది మంది సభ్యులు క్షమాపణ కోరితే వారిపై .వారిపై గల సస్పెన్షన్ ను ఎత్తివేసే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందని కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్ అన్నారు. ఎనిమిది మంది సభ్యులప
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఓ పార్టీ స్థాపించారు. జనసేన అని పేరు పెట్టారు. గత ఎన్నికల్లో పోటీ కూడా చేశారు. ఆ పార్టీ అభ్యర్థులు ఏపీలోని అన్ని ప్రాంతాల్లోనూ ఓడిపోయారు. ఒక్క రాజోలు నియోజకవర్గంలో మాత్రం విజయం దక్కింది. ప్రశ్నించేందుకు పుట్టిన పార్�
దళిత యువకుడికి గుండు కొట్టించిన ఘటనపై సీఎం జగన్ సీరియస్ అయ్యారు. బాధ్యులపై తక్షణ చర్యలు తీసుకోవాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ ను ఆదేశించారు. వెంటనే స్పందించిన డీజీపీ…యువకుడిపై అనుచితంగా ప్రవర్తించిన ఎస్ఐ ఫిరోజ్ షాతో పాటు ఇద్దరు కానిస్టేబుళ్ల�
ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ మాజీ డీజీ ఏబీ వెంకటేశ్వరరావుకు క్యాట్ లో చుక్కెదురైంది. తన సస్పెన్షన్ పై వెంకటేశ్వరరావు వేసిన పిటిషన్ ను క్యాట్ కొట్టివేసింది.